విశాఖ ముచ్చట్లు:
ఒక వ్యక్తిని కొట్టి, పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు.
డాగ్ స్క్వాడ్తో గోపాలపట్నం పోలీసుల తనిఖీలు.
మృతుడి సెల్ఫోన్ను కూడా మంటల్లో వేసి తగలబెట్టిన దుండగులు.
ఎక్కడో చంపి ఇక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల అనుమానం.
Tags: Atrocity in Gopalapatnam’s Bhagat Singh Nagar..!