March 29, 2026
Explore

Category: Andhra Pradesh

1957 posts

ఒకరి పై జిల్లా బహిష్కరణ …

March 29, 2026 | Andhra Pradesh

కర్నూలు ముచ్చట్లు: ఇప్పటివరకు 9 మంది జిల్లా బహిష్కరణ . కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి ఐఏఎస్ . కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్…

Read More

వటపత్రశాయి అలంకారంలో జనహిత రాముడు వైభవం

March 29, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఉదయం…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

March 29, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 82,040 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

ఒంటిమిట్ట కళ్యాణోత్సవ ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన

March 28, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: ఏప్రిల్ 1వ తేదిన ఒంటిమిట్టలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లపై శనివారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి…

Read More

ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

March 28, 2026 | Andhra Pradesh

తిరుప‌తి ముచ్చట్లు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న మండ‌లి స‌భ్యులు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్ శ‌నివారం ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు.ఈ మేర‌కు దాత…

Read More

ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం

March 28, 2026 | Andhra Pradesh

తిరుప‌తి ముచ్చట్లు: నార్త్ గోవాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ ర‌మాకాంత్ శెట్టి శ‌నివారం ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 ల‌క్ష‌లు విరాళం అందించారు. మేర‌కు దాత…

Read More

వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం

March 28, 2026 | Andhra Pradesh

ఒంటిమిట్ట ముచ్చట్లు: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం…

Read More

తిరుపతి టిటిడి పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాలను ఊరేగింపు

March 28, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: మార్చి 28 శనివారం ఉదయం 9 గం.లకు తిరుపతి టిటిడి పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాలను ఊరేగింపుగా తిరుపతి శ్రీ కోదండరామ స్వామి…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

March 28, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 67,526 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More