Category: Andhra Pradesh
2031 posts
ఐపీఎల్: నేడు పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్
March 31, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఐపీఎల్-19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్…
Read Moreపట్టాలు తప్పిన మిల్క్ ట్యాంకర్ బోగి
March 31, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: విజయవాడ నుండి చెన్నై, తిరుపతి రైలు మార్గం లో రైళ్ళు ఆలస్యం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో పాల…
Read Moreఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ప్రతిదాడులు.
March 31, 2026 | Andhra Pradesh
ఇరాన్ ముచ్చట్లు: ఇస్పహాన్ నగరంపై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్. టెహ్రాన్, IRGC సెంటర్లపై డ్రోన్ దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్. Tags; Israel retaliates against Iranian attacks.
Read Moreవేసవిలో శరీరంలో వేడి ఎక్కువై సహజమైన పరిష్కారం..
March 31, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: వేసవిలో శరీరంలో వేడి ఎక్కువై అలసట, తలనొప్పి, దాహం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి ఒక సులభమైన సహజమైన పరిష్కారం.. ధనియాల నీరు (Coriander…
Read Moreచల్లపల్లి పోలిస్ స్టేషన్ లో భారీ పేలుడు…
March 31, 2026 | Andhra Pradesh
అవనిగడ్డ ముచ్చట్లు: పోలిస్ స్టేషన్ నుండి పరుగులు పెట్టిన సిబ్బంది… సీజ్ చేసిన టపాసులు కారులో ఎక్కిస్తున్న సమయంలో భారీ పేలుడు… ఎస్ఐ తో పాటు మరో…
Read Moreవెలగపూడిలో కేబినెట్ మీటింగ్ హాలులో ఏపీ మంత్రివర్గ సమావేశం.
March 31, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 10.30కు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గల కేబినెట్ మీటింగ్ హాలులో ఏపీ మంత్రివర్గ సమావేశం.ఈ మేరకు ఉత్తర్వులు జారీ…
Read Moreనంద్యాల , శ్రీశైలం ప్రాజెక్టు లో ఆగిన విద్యుత్ ఉత్పత్తి..!
March 31, 2026 | Andhra Pradesh
నంద్యాల ముచ్చట్లు: శ్రీశైలం ప్రాజెక్టు లో తగ్గిపోతున్న నీటి నిల్వలు..! ప్రస్తుతం 824 అడుగుల నీటిమట్టం, 44 టీఎంసీల నీటి నిల్వ. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
March 31, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 70,044 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్
March 31, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ను టీటీడీ ఈవో…
Read Moreస్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం
March 31, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను…
Read More