April 13, 2026
Explore

Category: Andhra Pradesh

1976 posts

ఏప్రిల్ 17న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక

April 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: డిప్యూటీచైర్మన్ హరివంశ్‌ పదవీకాలం ముగియడంతో ఎన్నిక మళ్లీ హరివంశ్‌ను నామినేట్ చేసిన రాష్ట్రపతి మరోసారి డిప్యూటీ చైర్మన్ పదవి ఆయనకే ఇచ్చే అవకాశం Tags: Rajya…

Read More

డీసీసీబీ చైర్మన్ శివ్వాలను కలిసిన లోతుగడ్డ

April 13, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు: శ్రీకాకుళం డీసీసీబీ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణని మర్యాద పూర్వకంగా లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ రావు కలిసారు. ఈ సందర్బంగా వైస్…

Read More

హర్మూజ్‌ దగ్గరే నిలిచిపోయిన 15 భారతీయ నౌకలు

April 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: నౌకల్లో LPG, ఎల్‌ఎన్‌జీ, క్రూడాయిల్‌ ట్యాంకర్లు పోర్టులను నిర్బంధిస్తామన్న ట్రంప్‌ హెచ్చరికతో ఆందోళన హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధిస్తే చమురు ధరకు రెక్కలు బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర150…

Read More

డబ్బులు వసూలు చేసిన వ్యక్తి విధుల నుండి తొలగింపు

April 13, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: లగేజీ కౌంటర్ లో భక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి విధుల నుండి తొలగింపు తిరుమలలోని లగేజీ సెంటర్ లో నరసింహారెడ్డి అనే…

Read More

శ్రీకోదండరామాలయాన్ని ప్రభుత్వ ఆధీనంలోనికి చర్యలు

April 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నాగపాళెంలో వెలసియుండు శ్రీ కళ్యాణ కోదండరామస్వామి ఆలయాన్ని, ఆలయ ఆస్తులను దేవాదాయశాఖ పరిధిలోనికి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా దేవాదాయశాఖాధికారి విశ్వనాథ్‌ తెలిపారు. సోమవారం…

Read More

క్షత్రియ సంఘ ప్రతినిధిగా రాధాకృష్ణ వర్మ

April 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: రాయలసీమ జిల్లాల క్షత్రియ సంఘం ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్గా రాధాకృష్ణ వర్మ(నాని) ఎంపికైయ్యారు. క్షత్రియ సంఘ సమావేశం తిరుపతిలో నిర్వహించారు. క్షత్రియ…

Read More

ఖార్గేపై చర్యలు తీసుకోవాలి

April 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు అయూబ్‌ఖాన్‌, నానబాలకుమార్‌, నరసింహులు కలసి సీఐ సుబ్బరాయుడుకు ఫిర్యాదు చేశారు. సోమవారం…

Read More

20న ఎద్దుల పరుష వేలం

April 13, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని శ్రీమాణిక్యవరదరాజస్వామి రథోత్సవ పరుష వేలంపాటను ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు ఆయన డిప్యూటి కమిషనర్‌ ఏకాంబరం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతియేటా…

Read More

ఏరియా ఆసుపత్రిలో కంటి వైద్యశిబిరం

April 13, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఉచిత కంటి వైద్యశిబిరాన్ని డాక్టర్‌ గ్రీష్మబిందు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి…

Read More

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

April 13, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌. అంబేద్కర్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. సోమవారం డిగ్రీ కళాశాలలో…

Read More