Category: Andhra Pradesh
6606 posts
చంద్రరావుకు సాహసోపేత సేవలకు గుర్తింపుగా నగదు రివార్డు
September 15, 2026 | Andhra Pradesh
రైలు ప్రమాదంలో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్ చంద్రరావుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందనలు సాహసోపేత సేవలకు గుర్తింపుగా నగదు రివార్డు, ప్రశంసా పత్రం…
Read Moreహైదరాబాద్లో ఇదీ లా అండ్ ఆర్డర్ దుస్థితి
September 15, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: హత్యతో నగరంలో భయాందోళనలు ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే హత్య ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య నాగోల్ బండ్లగూడలో పాత కక్షల…
Read Moreమహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు మొత్తం సెలవులు వివరాలు
September 15, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు ఇప్పటి వరకు సంఘాల ప్రాతినిధ్యం ఫలితంగా క్రింద తెలుపబడిన (CLS,Spl. CLS 15 + 7)సెలవులుమరియుక్రింద ఇవ్వబడిన సెలవులు పై…
Read Moreపుంగనూరులో అభివృద్ధి పనులపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం
September 15, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: జిల్లా కలెక్టర్ ని కలసిన జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్.. అన్నమయ్య జిల్లా, పుంగనూరు అభివృద్ధి పనులలో భాగంగా గత ప్రభుత్వం తలపెట్టిన అనేక…
Read Moreకాణిపాకం శ్రీవరసిద్ధివినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
September 15, 2026 | Andhra Pradesh
కాణిపాకం ముచ్చట్లు: కాణిపాకం వినాయక స్వామిని సత్యప్రమాణాల దేవుడు అంటాడు. ఒక బావిలో లభించిన ఈ వినాయకుని విగ్రహం పరిమాణం అంతకంతకూ పెరుగుతోంది. వినాయక చవితికి కాణిపాకంలో…
Read Moreనేడు వీరభద్రస్వామి జయంతి మహోత్సవాల్లో మంత్రి మండిపల్లి
September 15, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణ పరిధిలోని వీరభద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి మహోత్సవాల్లో నేడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. నేడు సాయంత్రం 6.30…
Read Moreశ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నకు స్వామి వారి ముఖ వచనం అందజేసిన శోభారాణి గంగాధర్
September 13, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా,పుంగనూరు కీ.శే. కన్నమ్మ & అగస్తీ కుమారుడు , ధోబికాలని వాస్తవ్యులు సైనిగుంట్ల.శోభారాణి, గంగాధర్ , అన్న అయిన కీ.శే. సైనిగుంట్ల.శ్రీనివాస్ జ్ఞాపకార్థం…
Read Moreమట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణకు స్కౌట్స్–గైడ్స్ పిలుపు
September 13, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: “మట్టి గణపతి – పర్యావరణానికి రక్షణ” అనే సందేశంతో ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నమయ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య…
Read Moreపల్నాడు జిల్లా లో వేరు వేరు గ్రామాల్లో ఇద్దరు మృతి
September 13, 2026 | Andhra Pradesh
నిన్న రాత్రి ఉరుములు ,పిడుగులు కురిసిన వర్షానికి పిడుగుల శబ్ద భయానికి…ఆగిన గుండెలు. పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లాలో పిడుగుల ధాటికి ఇద్దరు వృద్ధ మహిళలు మృతి…
Read Moreజావా సముద్రంలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక గల్లంతు..!!
September 13, 2026 | Andhra Pradesh
జకార్తా ముచ్చట్లు: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి…
Read More