Category: Andhra Pradesh
6378 posts
ఈనెల 8న పీలేరులో జల్సా-ఎ-సీరతున్ నబీ
September 3, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరు మల్లెల గ్రౌండ్స్లోని అక్సా మసీదులో ఈనెల 8న జల్సా-ఎ-సీరతున్ నబీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జామియా మసీదు ముతవల్లి అల్లావుద్దీన్ తెలిపారు. గురువారం జామియా…
Read Moreవినాయక మండపాల అనుమతులకు ఈ-పోర్టల్
September 3, 2026 | Andhra Pradesh
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అమరావతి ముచ్చట్లు: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహ కులకు ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్…
Read Moreఅక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు: నారా లోకేష్
September 3, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందిస్తామని తెలిపారు మంత్రి నారా లోకేష్. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తూ అర్హత ఉన్నవారికి పింఛన్లు…
Read More‘రాంగ్ నెంబర్’ వల.. సిక్స్ ప్యాక్ ఆశ చూపి హనీట్రాప్..!!
September 3, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఫోన్ మోగగానే అవతలి వైపు వినిపించిన అమ్మాయి తియ్యని గొంతు ఆ యువకుడికి రెండేళ్ల సంసార అనుభూతిని పంచింది. ‘రాంగ్ నెంబర్’ అంటూ మొదలైన ఆ…
Read Moreకడప సెంట్రల్ జైలు నుంచి ఖైదీ పరార్.!
September 3, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ పరారైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో రిమాండ్లో ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన…
Read Moreబాలిక మిస్సింగ్ కేసు.. గుంటూరు పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
September 3, 2026 | Andhra Pradesh
గుంటూరుముచ్చట్లు: పోలీసుల తీరు ప్రభుత్వానికే సిగ్గుచేటని వ్యాఖ్య మూడు నెలలుగా బాలిక ఆచూకీ లేకపోవడంతో తండ్రి పిటిషన్ గురువారంలోగా బాలికను హాజరుపరచాలని డీజీపీకి ఆదేశం కేసు వివరాల్లోకి…
Read Moreముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
September 3, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి వెళ్తారు. ఉదయం 10.30 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 05.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు. Tags: Chief…
Read Moreస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం
September 3, 2026 | Andhra Pradesh
అన్నమయ్య ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. రాత్రి వేళల్లో గ్రామాల్లోనే బస చేస్తూ ప్రజలకు…
Read Moreతండ్రిని హత్య చేసిన కుమారుడు.
September 3, 2026 | Andhra Pradesh
పెనుమూరు ముచ్చట్లు: పెనుమూరు మండలం కత్తి రెడ్డి పల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఘటన. మృతుడు చెంగా రెడ్డి (62) గా గుర్తింపు. మద్యానికి బానిసైన…
Read Moreనేడు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం.
September 3, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్న బోర్డు సభ్యులు. నూతన సమావేశ మందిరం ప్రారంభోత్సవానికి సభ్యులకు సమాచారం ఇవ్వలేదని మండిపాటు. అభివృద్ధి పనుల పరిశీలనకు…
Read More