August 26, 2026
Explore

Category: Andhra Pradesh

6165 posts

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .

August 26, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: 👉🏻 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, కృష్ణ తేజా గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్న భక్తులు. 👉🏻 ఉదయం 8…

Read More

హెచ్ఐవీ నివారణ ఇంజెక్షన్ తయారీకి డాక్టర్ రెడ్డీస్‌కు గ్రీన్ సిగ్నల్.

August 26, 2026 | Andhra Pradesh

. భారీగా తగ్గనున్న ధర! ఎంక్యూర్‌ ఫార్మాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిపుణుల కమిటీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నుంచి కంపెనీలకు మినహాయింపు 50…

Read More

వివాదంలో చిక్కుకున్నబీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కూతురు ఐశ్వర్య

August 26, 2026 | Andhra Pradesh

కర్ణాటక ముచ్చట్లు: కర్ణాటకకు చెందిన తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కూతురు ఐశ్వర్య వివాదంలో చిక్కుకున్నారు.. శ్రీరంగపట్నం ఆలయ సందర్శన సమయంలో లైన్‌లో వేచి…

Read More

28న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ

August 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: కపిలతీర్థంలోని ఆళ్వార్‌తీర్థంలో స్వామివారికి స్నపన తిరుమంజనం – ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని వైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమిని…

Read More

శ్రీ అమ్మవారి సన్నిధిలో ఏకాంతంగా పుణ్యాహవచనం

August 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి వీధిలోని మిరాశీ మణియందారు ఇంట్లో వృద్ధురాలు 24.08.2026, సోమవారం మృతిచెందారు. వారి అంతిమ సంస్కారాల అనంతరం, 26.08.2026న…

Read More

తిరుమలలో ఇకపై ప్రతి మంగళవారం ”క్లీనింగ్ డే”

August 25, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. టీటీడీ ఈవో ముద్దాడ…

Read More

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉత్తమోత్తమ కలశ స్నపనం

August 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: 473 పవిత్ర కలశ జలాలతో స్వామివారికి అభిషేకం దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు భక్తిభావంతో,…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

August 25, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 77,085వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ముద్దడ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎంపీ మిధున్ రెడ్డి

August 25, 2026 | Andhra Pradesh

తాడేపల్లి ముచ్చట్లు: తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జ్‌లు,ఎమ్మెల్యేలతో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో వైఎస్సార్సీపీ…

Read More

26 న ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక సమావేశాలు

August 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై బుధవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయం…

Read More