Category: Andhra Pradesh
5752 posts
బోరెడ్డిగారిపల్లిలో రూ.1.80 కోట్లతో సిమెంట్ రోడ్డు.. ప్రారంభించిన మంత్రి
August 8, 2026 | Andhra Pradesh
బోరెడ్డిగారిపల్లి ముచ్చట్లు: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోj రూ.1.80 కోట్ల DMF నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. చాలాకాలంగా గ్రామ ప్రజలకు…
Read Moreరాయచోటిలో వైఎస్సార్సీపీ యువగళం.. మూడో రోజూ హోరెత్తిన దీక్షలు
August 8, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో YSRCP చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ కొనసాగాయి..యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి…
Read Moreఏడు జ్యోతిగ్ రాగాల దర్శనానికి ప్రత్యేక రైలు యాత్ర
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను ఒకే యాత్రలో దర్శించుకునేందుకు భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్…
Read Moreఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలో నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందిన 37 మందికి ఇంటర్మీడియట్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ…
Read More2029 టార్గెట్ చేసిన జగన్.. వైసీపీ వ్యూహం మార్చిందా..???
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా YCP తన వ్యూహాన్ని మార్చుకుంది. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీపై జరిగిన జెన్ జీ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రభావం చూపడంతో,…
Read Moreతీవ్ర విషాదం.. డాక్టర్ ప్రియాంక మృతి
August 8, 2026 | Andhra Pradesh
రాజమహేంద్రవరం ముచ్చట్లు: రాజమహేంద్రవరంలో కారుతో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) కన్నుమూశారు. ప్రసాదిత్య మాల్ సమీపంలో జరిగిన వివాదం అనంతరం…
Read Moreరాయచోటిలో మూడో రోజుకు చేరిన వైఎస్సార్సీపీ GenZ దీక్షలు
August 8, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన GenZ దీక్షలు మూడో రోజుకు చేరాయి. దీక్షా శిబిరానికి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్…
Read Moreకన్న తండ్రి కాదు క్రూర మృగం
August 8, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కసాయి తండ్రి పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ – సనత్నగర్ పోలీస్…
Read Moreకడప జిల్లా డిప్యూటీ కలెక్టర్ పై కేసు నమోదు
August 8, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: వైసీపీ హయాంలో కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టినట్టు ఆరోపణలు డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డితో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదు ప్రస్తుతం…
Read Moreడ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’:డిఎస్పీ
August 8, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమం చేపట్టినట్లు మదనపల్లె డిఎస్పీ బుచ్చి రాజు తెలిపారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో డ్రగ్స్…
Read More