Category: Andhra Pradesh
5744 posts
పీలేరులో వ్యక్తి దారుణ హత్య
August 8, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలోని పీలేరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురికావడం శనివారం ఉదయం తీవ్ర కలకలం రేపింది. పీలేరు పట్టణం డిసి వీధిలో ఉంటున్న…
Read Moreగర్నిమిట్ట వాసి పీలేరులో రైలు కింద పడి ఆత్మహత్య
August 8, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా, పీలేరులో గర్నిమిట్టకు చెందిన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతుంది. కదిరి రైల్వే పోలీసుల…
Read Moreగిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు..
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: డిప్యూటీసీఎం PawanKalyan నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి.. అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి…
Read Moreఫార్చ్యూన్ ఆయిల్ కంపెనీకి భారీ జరిమానా.. నాణ్యత పరీక్షలో ఫెయిల్!
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఫార్చ్యూన్ ఆయిల్ తయారీ సంస్థ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్కు జరిమానా సన్ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ల లోపం ఉన్నట్టు గుర్తింపు ఉత్పత్తి నాణ్యతలేనిదిగా ప్రకటించిన ఆహార భద్రతా…
Read Moreఏపీ డీఎస్సీపై విద్య శాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా మరోసారి క్లారిటీ
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: డీఎస్సీపై వస్తున్న ఆరోపణలను ఖండించిన విద్యాశాఖ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయని వెల్లడి ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందవద్దని స్పష్టీకరణ అక్టోబర్లో కొత్త డీఎస్సీ…
Read Moreరాష్ట్ర ఖజానా ఖాళీ.. ఉచిత పథకాలే కారణం: తెలంగాణ హైకోర్టు
August 8, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆందోళన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడుతుందని హెచ్చరిక ఖజానా ఖాళీ అవడానికి ఉచితాలే కారణమని వ్యాఖ్య కోటీశ్వరులకు…
Read Moreశ్రీశైలానికి పోటెత్తిన వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం
August 8, 2026 | Andhra Pradesh
శ్రీశైలo ముచ్చట్లు: కృష్ణానది నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు 875 అడుగులకు చేరువలో జలాశయం నీటిమట్టం ప్రస్తుత నీటి నిల్వ 162 టీఎంసీలు, పూర్తి సామర్థ్యానికి…
Read Moreఏపీలో 22 మంది IAS అధికారుల బదిలీలు
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: Tags: Transfer of 22 IAS officers in AP
Read Moreవరకట్నం కేసు నమోదు
August 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని బలిజపల్లె గ్రామంలో నివాసం ఉన్న షణ్ముగం కుమారై రూప ఫిర్యాదు మేరకు భర్త, వారి కుటుంబ సభ్యులపై అదనపు వరకట్నం కేసు నమోదు చేసినట్లు…
Read Moreవైఎస్సార్సిపి ప్రభుత్వం రావాలని అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు
August 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వైఎస్సార్సిపి అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రావాలని జయపూర్ రాష్ట్రంలో గల అజ్మీర్ దర్గాలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం ముస్సిపల్ మాజీ చైర్మన్…
Read More