July 27, 2026
Explore

Category: Andhra Pradesh

5316 posts

బస్సు ఆటో ఢీకొని. ఒకరు మృతి

July 27, 2026 | Andhra Pradesh

ఇద్దరికీ తీవ్ర గాయాలు పీలేరు ముచ్చట్లు: చిత్తూర్ రోడ్డు లో. సోమవారం ఉదయం. బస్సు ఆటో ఢీకొన్న ప్రమాదంలో. వై సింహాద్రి (18) మృతి చెందగా. శరత్…

Read More

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: చమర్తి

July 26, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు: రాజంపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి అధ్యక్షతన టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…

Read More

లయన్స్ కంటి ఆసుపత్రిలో 19 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు

July 26, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటి మండలం చెన్నముక్కపల్లిలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, సుండుపల్లె, వీరబల్లి…

Read More

వర్షాభావంతో ఎండిపోతున్న వేరుశనగ పంటలు.

July 26, 2026 | Andhra Pradesh

నష్టపరిహారం ఇవ్వాలని రైతుల విజ్ఞప్తి రామసముద్రం ముచ్చట్లు: తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎండిపోయిన పంటలకు వెంటనే పరిహారం ప్రకటించాలని అన్నమయ్య జిల్లా…

Read More

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయం: జేసీ

July 26, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ వెంకటేశు చిత్రపటానికి…

Read More

డీసెట్ కౌన్సిలింగ్‌కు 51 మంది హాజరు

July 26, 2026 | Andhra Pradesh

– జూలై 29 వరకు తొలి విడత ప్రవేశాలు– డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి వెల్లడి రాయచోటి ముచ్చట్లు: 2026–2028 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్…

Read More

టెట్ మెటీరియల్‌లో అభ్యంతరకర అంశాలు తొలగించాలి: APUS

July 26, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) అన్నమయ్య జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో 2026 టెట్ లాంగ్వేజ్–1 తెలుగు మెటీరియల్‌పై అభ్యంతరం వ్యక్తం…

Read More

భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ (ఆగస్టు 1)

July 26, 2026 | Andhra Pradesh

భోగాపురం ముచ్చట్లు: 👉 ఉదయం 10:45 గంటలకు – ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 👉 10:45 – 10:50 –…

Read More

రెవెన్యూ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

July 26, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లా ఈపూరు మండలం రెవెన్యూ సిబ్బందికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండలంలోని కొచ్చెర్లలో జరిగిన రీ సర్వేలో అవకతవకలు జరిగాయంటూ…

Read More

ఏపీలో కొత్తగా 10 కరోనా కేసులు

July 26, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: ఏపీ రాష్ట్రంలో శనివారం కొత్తగా 10 కరోనా కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరింది. గుంటూరులో 3, మిగతా జిల్లాల్లో ఒక్కొక్కటిగా…

Read More