Category: Andhra Pradesh
6569 posts
ఎంపీ మిధున్ జన్మదిన వేడుకలు
September 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజన్న విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపి…
Read Moreశ్రీమారెమ్మ ఆలయంలో అమావాస్య పూజలు
September 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బస్టాండ్లో గల శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం అమావాస్య, రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు…
Read More12నమెగా లోక్అదాలత్
September 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని కోర్టు ఆవరణంలో శనివారం మెగా లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్జడ్జి ఆరీఫాషేక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. న్యాయమూర్తులు…
Read Moreబ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే
September 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: Tags: Banks will operate on Tuesday.
Read Moreరాయచోటిలో 18 న బీసీ చైతన్య శాంతి ర్యాలీ
September 11, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: బీసీ చైతన్య శాంతి ర్యాలీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈ నెల 18న రాయచోటిలో బీసీ చైతన్య…
Read Moreహోటల్ యజమాని పరారీ
September 11, 2026 | Andhra Pradesh
చిట్వేల్ ముచ్చట్లు: చిట్వేల్ లో హోటల్ నిర్వహిస్తూ స్థానికంగా అందరితో పరిచయాలు పెంచుకున్న ఓ వ్యక్తి బుధవారం రాత్రి నుంచి ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఆచూకీ లేకుండా…
Read Moreశ్రీ సౌమ్యనాథుని సేవలో ఎమ్మెల్యే ఆకేపాటి
September 10, 2026 | Andhra Pradesh
నందలూరు ముచ్చట్లు: నందలూరు మండలంలోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని గురువారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,…
Read Moreఅధిక ధరల ప్రభావం.. కళ తప్పిన రాయచోటి మార్కెట్!
September 10, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: అధిక ధరల ప్రభావంతో రాయచోటి మార్కెట్ కళ తప్పుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. ప్రజలు అవసరమైన వస్తువులకే పరిమితమవుతున్నారు. దుకాణాల…
Read Moreఅన్నమయ్య జిల్లాలో దారుణం
September 10, 2026 | Andhra Pradesh
కంభంవారిపల్లి ముచ్చట్లు: చనిపోతే సెలవు ఇస్తారని.. రూమ్మేట్పై 8వ తరగతి విద్యార్థుల హత్యాయత్నం.. అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో దుర్ఘటన.. ఓ విద్యార్థి…
Read Moreలారీని ఢీకొన్న కారు కర్ణాటక వాసులకు తీవ్ర గాయాలు
September 10, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: లారీ కారును ఢీకొని కర్ణాటక వాసులు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. చింతామణి…
Read More