కంభంవారిపల్లి ముచ్చట్లు:
చనిపోతే సెలవు ఇస్తారని.. రూమ్మేట్పై 8వ తరగతి విద్యార్థుల హత్యాయత్నం..
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో దుర్ఘటన..
ఓ విద్యార్థి ముఖంపై దిండుతో నొక్కి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన ఇద్దరు విద్యార్థులు..
వారి నుంచి తప్పించుకుని సిబ్బందికి ఫిర్యాదు చేసిన బాధిత బాలుడు.
Tags:Atrocity in Annamayya district