September 7, 2026
Explore

Category: Andhra Pradesh

6497 posts

ఎన్నికల బహిష్కరణకు వైఎస్ఆర్‌సీపీ రోడ్ మ్యాప్..?

September 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఏపీ స్థానిక ఎన్నికలకు ఇంకా ప్రకటనే రాలేదు. అప్పుడే కేంద్ర బలగాలు పెట్టాలంటూ ఎస్ఈసీకి వైసీపీ వినతి పత్రం సమర్పించింది. గొడవల్లేకుండా పులివెందుల జడ్పీటీసీకి ఎన్నికలు…

Read More

మేనకోడలి కోసం రూ.3.85 కోట్లు పెట్టి డేగను కొన్న అరబ్ వ్యక్తి..!!

September 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: అబుదాబీకి చెందిన ఓ వ్యక్తి తన మేనకోడలికి కోట్ల రూపాయలు విలువ చేసే డేగను బహుమతిగా ఇచ్చాడు. మేనమామతో కలిసి తెల్లడేగ వేలం పాటలో పాల్గొన్న…

Read More

ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పీవీ మోహన్

September 7, 2026 | Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటకకు చెందిన ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ నియమితులయ్యారు. తమిళనాడు ఎంపీ మాణికం ఠాగూర్ స్థానంలో ఆయనను నియమిస్తూ…

Read More

వినాయక మండపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

September 7, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని అర్బన్ సీఐ బి.వి. చలపతి సూచించారు.…

Read More

పెరిగిన నిత్యావసర ధరలకు రాయచోటిలో YSRCP నిరసన

September 7, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నిరసిస్తూ రాయచోటిలో మాజీ MLA లు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో YSRCP శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు.కూరగాయలు,…

Read More

ప్రజా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు జనసేన నేత వినతి

September 7, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో పలు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ జనసేన పార్టీ సీనియర్ నేత రామా శ్రీనివాస్ వినతిపత్రాలు సమర్పించారు.ఝరికోన ప్రాజెక్టు…

Read More

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో న్యాయం చేయాలి

September 7, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎలాంటి పక్షపాతం, జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని…

Read More

అతిగా మధ్యంసేవించి వ్యక్తి మృతి

September 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని ఏటిగడ్డపాళెంకు చెందిన ధనప్ప (60 ) అతిగా మధ్యం సేవించి మృతి చెందాడు. సోమవారం ఇంటి వద్ద మృతి చెంది ఉండటాన్ని కుటుంబ సభ్యులు…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

September 7, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 87,115 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ముద్దడ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు…

Read More

టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ 1 కోటి 11 లక్షలు విరాళం

September 7, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: హైదారాబాద్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడు ని కలిసి విరాళం అందజేసిన హైదరాబాద్ బంజారా హిల్స్ కు చెందిన కుంచాల మధురాం రెడ్డి…

Read More