July 21, 2026
Explore

Category: Andhra Pradesh

5092 posts

డెంగీపై బ్రహ్మాస్త్రం.. క్యుడెంగా

July 21, 2026 | Andhra Pradesh

అందుబాటులోకి వ్యాధి నివారణ టీకా ఢిల్లీ ముచ్చట్లు: ప్రజారోగ్యానికి సవాలు విసురుతున్న ‘డెంగీ’ మహమ్మారి అంతానికి పరిష్కారం దొరికింది. డెంగీ నివారణకు దేశంలోనే తొలిసారి ఒక టీకా…

Read More

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం

July 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఒకే అంశంపై మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడంపై ఫైర్కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనుక కారణమేంటని ప్రశ్నఇక్కడ బాధితుడు పిటిషనర్ కాదు.. స్వయంగా కోర్టేనని…

Read More

కరోనా రిటర్న్స్‌.. ఏపీలో 19కి చేరిన కోవిడ్ కేసుల సంఖ్య

July 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరగా.., అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు,…

Read More

రాష్ట్రంలో 81 మంది లిటిగెంట్ పిటిషనర్లను గుర్తించాం: సీఎం చంద్రబాబు

July 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్‌లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రయోజనం లేకుండా పదేపదే ఫిర్యాదులు చేసే వారిని…

Read More

ప్రమాదవశాత్తు లారీని ఢీకొన్న బలోరా

July 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని వెనుకవైపు నుంచి బలోరా వాహనం ఢీకొనడంతో బలోరా డ్రైవర్‌ గాయపడిన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా…

Read More

సామాజిక బాధ్యతలో భాగంగా రూ.8 లక్షల విలువైన 10 కంప్యూటర్ సిస్టమ్స్ అందజేత

July 20, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లె శాఖ రూ.8 లక్షల విలువైన 10 కంప్యూటర్ సిస్టమ్స్‌ను జిల్లా…

Read More

48 గంటల్లో భారీ చోరీ కేసు ఛేదన.. ఇద్దరు అరెస్ట్

July 20, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలంలో జరిగిన భారీ గృహ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. చోరీకి గురైన 210 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు…

Read More

పీలేరు గ్రామపంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు

July 20, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన తొలి గ్రామపంచాయతీగా పీలేరు నిలిచిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పీలేరు గ్రామపంచాయతీ…

Read More

దస్తావేజులేఖరులు , డీటీపి ఆపరేటర్లు నిరసన

July 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌శాఖను ప్రైవేటీకరణ చేస్తూ జీవో ఎంఎస్‌నెంబరు: 396ను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో దస్తావేజులేఖర్లు, డీటీపి ఆపరేటర్లు, ట్యాంప్‌వెండార్స్ లు సోమవారం నల్లబ్యాడ్జిలతో…

Read More

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

July 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: 2025-2026 విద్యాసంవత్సరంలో పరోతరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సోమవారం నగదు బహుమతి ప్రోత్సాహకాలు అందుకున్నారు. పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి విద్యార్థిని వి.రోహిత…

Read More