Category: Andhra Pradesh
1994 posts
రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్
April 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: విజయవాడలోని గుణదల ప్రాంతంలో భారీస్థాయిలో హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్లకు పైగా నగదును…
Read Moreవెండి.. మహా మొండి!
April 8, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: ఒక్కరోజే రూ.10,000 పెరిగిన వెండి ధర వెండి ధరలకు రెక్కలు.. బంగారం కంటే నేను ఏం తక్కువ అంటూ దూసుకుపోతున్న వెండి హైదరాబాద్ బులియన్…
Read Moreఇండిగో విమానంలో సాంకేతిక లోపం..
April 8, 2026 | Andhra Pradesh
విశాఖపట్నం ముచ్చట్లు: ఒక్కసారిగా రన్వేపై నిలిచిపోయిన విమానం.. విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానం.. ఎయిర్పోర్టులో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.. ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు…
Read Moreపోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా విధులు నిర్వర్తించాలి…
April 8, 2026 | Andhra Pradesh
శ్రీ సత్య సాయి ముచ్చట్లు: తమిళనాడు ఎలక్షన్ డ్యూటీ కి వెళ్లే హోంగార్డ్స్ కి విధులపై అవగాహన.. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి… రాయలసీమ…
Read Moreఆర్టీసీ బస్సు ఢీ కొని కాలు కోల్పోయిన వ్యక్తికి రూ.89 లక్షల పరిహారం!
April 8, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి సీహెచ్ మహేశ్వరరావుకు దాదాపు రూ.89 లక్షల( 88,94,658) పరిహారం చెల్లించాలని TGSRTCకి…
Read Moreప్రేమ బంధం కన్నీటి సంద్రం.. భార్య ఎదుటే భర్త దుర్మరణం
April 8, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తి ముచ్చట్లు: పదేళ్లు క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రేమకు చిహ్నంగా ఇద్దరు మగపిల్లలు పుట్టడంతో సంతోషానికి అవధుల్లేవు.రోజంతా ఇద్దరూ కాయకష్టం చేసి పిల్లల్ని…
Read Moreనిరక్షరాస్యులైన తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమార్తె
April 8, 2026 | Andhra Pradesh
మంచిర్యాల ముచ్చట్లు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన ఏకారి వెంకటేష్, లక్ష్మి దంపతులు నిరక్షరాస్యులైనప్పటికీ, తమ ఇద్దరు కుమార్తెలైన లిఖిత, రసజ్ఞలకు ఉన్నత చదువులు అందించారు. తోపుడు…
Read Moreరూ.18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు
April 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను రూ.252.93 కోట్లతో ఆధునీకరిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా తొలిదశలో రూ.18 కోట్ల వ్యయంతో…
Read Moreబైక్ ను ఢీ కొట్టిన కారు..ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ మృతి
April 8, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: ఆందోళనకు దిగిన కళాశాల విద్యార్థులు బైక్ ను, రోడ్డు పై నడిచి వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీ కొట్టిన కారు ప్రమాదంలో మహావీర్ ఇంజినీరింగ్…
Read MoreCA ఇంటర్ పరీక్షలు రీషెడ్యూల్
April 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: CA ఇంటర్ పరీక్షలను ఐసీఏఐ (ICAI) రీషెడ్యూల్ చేసింది. దేశవ్యాప్తంగా మే 3న ప్రారంభం కావాల్సిన పరీక్షలు.. మే 5 నుంచి జరగనున్నాయి. గ్రూప్-1 పరీక్షలు…
Read More