May 18, 2026
Explore
విదేశాల్లో ఉద్యోగాల పేరిట భారీ మోసం..!

విదేశాల్లో ఉద్యోగాల పేరిట భారీ మోసం..!

May 18, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

90 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.6 లక్షల చొప్పున వసూలు చేసి, బోర్డు తిప్పేసిన ‘సీడీ దశరథ్ కన్సల్టెన్సీ’.

పరారీలో కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్.

మియాపూర్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు.

Tags: Massive Fraud in the Name of Jobs Abroad!