Category: Andhra Pradesh
4953 posts
టీటీడీకి రూ.50 లక్షలు విరాళం
July 14, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: చెందిన బృందా న్యూరో సెంటర్ మంగళవారం ఉదయం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116…
Read Moreటీటీడీ ట్రస్టులు, పథకాల దాతల ప్రివిలేజెస్లో మార్పులు
July 14, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: టీటీడీలోని వివిధ ట్రస్టులు మరియు స్కీమ్లకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.…
Read Moreశిశుసంక్షేమ సంఘ అధ్యక్షురాలుగా రాజేశ్వరి
July 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అన్నమయ్య జిల్లా శిశుసంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షురాలుగా స్థానిక ఐసిడిఎస్ సిడిపీవో రాజేశ్వరి ఎన్నికైయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలుగా భారతి, కార్యదర్శిగా సుజాత, కోశాధికారిగా…
Read More15న పవర్ కట్
July 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని ఎన్ఎస్.పేట ప్రాంతంలోని ప్రజలకు విద్యుత్ సరఫరాలో బుధవారం అంతరాయం కలుగుతుందని ఏఈ ఉమామహేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 33 కెవి సబ్స్టేషన్ మరమ్మతులు…
Read Moreజర్నలిస్టులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి
July 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: తిరుపతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో జరిగిన ఘర్షణలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయాలని ఏపిడబ్యూజ్లిజెఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు…
Read More15న ఎస్టీ కమిషన్ పర్యటనను జయప్రదం చేయండి
July 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ వెంకటప్ప బుధవారం పుంగనూరు మండలంలో పర్యటిస్తారని, ఆయన పర్యటనను జయప్రదం చేయాలని ఎరుకుల సంఘం అధ్యక్షుడు మర్రిబాబు కోరారు.…
Read Moreఎస్ఐఆర్ గడువు ఉందని నిర్లక్షం వద్దు
July 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ఓటర్ల పరిశీలన కార్యక్రమంకు గడువు ఉందని నిర్లక్షం చేయవద్దని వైఎస్సార్సిపి ముస్లిం మైనార్టీల కార్యదర్శి అస్లాంమురాధి కోరారు. మంగళవారం ఆయన…
Read Moreచల్లాకు నారావారి షాక్…
July 14, 2026 | Andhra Pradesh
-నలుగురు అనుచరులపై సస్షెషన్-12మందిపై హత్యాయత్నం కేసులు నమోదు-ఎమ్మెల్యే కిషోర్కు బాధ్యతలు అప్పగింత-ఇన్చార్జ్ని తొలగించేందుకు రంగం సిద్ధం పుంగనూరుముచ్చట్లు: నారావారిపార్టీలో క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించిన నలుగురి నాయకులను సస్పెండ్ చేస్తూ…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 14, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 75,836 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreఏపీలో స్థానిక ఎన్నికలు.. రేపు కూటమి భేటీ!
July 14, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్లోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ…
Read More