August 28, 2026
Explore

Category: Andhra Pradesh

6272 posts

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

August 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: దేశవ్యాప్తంగా జనధన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ.3.17లక్షల కోట్లకు చేరాయి. 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను ప్రజలు తెరిచారు. ‘ప్రధాన్ మంత్రి జన్ ధన్…

Read More

రాయలసీమ ఎక్స్ ప్రెస్@ 50 ఇయర్స్

August 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ‘రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స ప్రెస్’ 49 ఏళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 50వ ఏట ప్రవేశించింది. 1977లో…

Read More

దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ!

August 28, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ…

Read More

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు

August 28, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు: నెల్లూరు జిల్లాలో కాలువపై కల్వర్టు నిర్మాణ ఎన్వోసీ కోసం రైతు అంబటి చిరంజీవి నుంచి రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఈఈ మహేశ్,…

Read More

ఏపీలో కొత్త పింఛన్లు.. దరఖాస్తు ఎలా చేయాలంటే?

August 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో 3 లక్షల కొత్త పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత…

Read More

నాకు న్యాయం చేయడంలేదు: విజయ్ మాల్యా

August 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి బ్రిటన్ లో ఉంటున్న విజయ్ మాల్యా ట్విట్టర్ (X) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జీ గ్రూప్ సుభాష్ చంద్ర…

Read More

ఈ చిత్రాన్ని రాజకీయ నాయకులందరూ చూడాలి .

August 28, 2026 | Andhra Pradesh

నేపాల్ ముచ్చట్లు: వరదలకు ముందు .. ఆ తరువాత .. ఇల్లు చూడండి ఎక్కడ కట్టుకున్నారో .. నిన్న నేపాల్లో జరిగిన వరద బీభత్సవం చూస్తుంటే గుండె…

Read More

పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా మధుసూదన్ నాయుడు..?

August 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: మధుసూదన్ నాయుడు ని ఇంచార్జ్ గా నియమించారని సమాచారం.. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం.. మధుసూదన్ నాయుడు నియామకం పై సానుకూలంగా ఉన్న సీఎం…

Read More

గురువుపై దాడి.. గందరగోళం రేపిన యువకులు!

August 28, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు: పెదకూరపాడులో ఉపాధ్యాయుడిపై యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంపని నరేష్‌బాబు సహచర సిబ్బందితో…

Read More

మంత్రి లోకేష్ కు రాఖీ కట్టిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

August 28, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో వేడుక నిర్వహించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా…

Read More