August 29, 2026
Explore

Category: Andhra Pradesh

6253 posts

వాడవాడల మాతృబాషా దినోత్సవ వేడుకలు

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: మాతృబాషగా వర్ధిల్లుతున్న తెలుగుబాషా దినోత్సవ వేడుకలు శనివారం వాడవాడల వైభవంగా నిర్వహించారు. జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం రుద్రాణి ఆధ్వర్యంలో గిడుగు చిత్రపటాలకు…

Read More

ప్రారంభమైన రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని బ్రాహ్మణవీధిలో గల శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయస్వామి సహిత శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో 355వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. శనివారం మూలవర్లకు అభిషేకాలు నిర్వహించి,…

Read More

ఓటర్ల పత్రాలను పరిశీలించిన అధికారులు

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని మున్సిపాలిటిలో ప్రత్యేక సమగ్ర పక్రియలో భాగంగా ఓటర్లకు జారి చేసే నోటోసులు, విచారణల పత్రాల పరిశీలనలో సంబంధింత అధికారులు నిమగ్నమయ్యారు. శనివారం మున్సిపల్‌…

Read More

ప్రభుత్వ ఐటిఐలో ఖాళీ సీట్ల భర్తీకి ధరఖాస్తులు

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద గల ప్రభుత్వ ఐటిఐ కళాశాలలోఖాళీ సీట్లకు నాల్గవ విడత ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సురేష్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో…

Read More

మదనపల్లి లో మహిళా దారుణ హత్య

August 29, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు: భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన భర్త ఇటీవలే బెయిల్ పై వచ్చిన నిందితుడు అన్నమయ్య జిల్లాలో మహిళా దారుణ హత్యకు గురైన సంఘటన…

Read More

ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ.

August 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆయన ఈ రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా…

Read More

నేపాల్ వరదలు.. గ్లేషియర్ కూలిన వీడియో!

August 29, 2026 | Andhra Pradesh

నేపాల్ ముచ్చట్లు: నేపాల్ ఆకస్మిక వరదలకు సంబంధించి ఓ సంచలన వీడియో వైరలవుతోంది. టిబెట్లోని గియిరోంగ్ కౌంటీలో గ్లేషియర్ కుప్పకూలడం అందులో కనిపించింది. పర్వత ప్రాంతాన్ని ఓ…

Read More

స్కూటర్ ఢీకొని మహిళా పల్లీలు అమ్మే మహిళా వ్యాపారి దుర్మరణం

August 29, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: స్కూటర్ ఢీకొని మహిళా పల్లీలు అమ్మే మహిళా వ్యాపారి దుర్మరణం పాలైన విషాదకర సంఘటన శనివారం మదనపల్లి మండలంలో జరిగింది. బసినికొండ నగరవనం వద్ద,…

Read More

ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ‘కొణిదెల నాగబాబు’ బాధ్యతల స్వీకరణ..!

August 29, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు “ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రీచ్‌మెంట్ (ఏపీ గ్రీన్)…

Read More

నేటి నుంచి సెప్టెంబర్‌ 1 వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన

August 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ▪️ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌ దేశాల్లో పర్యటించనున్న మోదీ.▪️భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు.▪️వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చలు.▪️డిజిటల్‌ కనెక్టివిటీ, ఇంధనం, విద్యా రంగాలపై చర్చలు.…

Read More