Category: Andhra Pradesh
4716 posts
దిల్లీలో హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సరిహద్దు ఎస్పీల కీలక సదస్సు
July 9, 2026 | Andhra Pradesh
దిల్లీ ముచ్చట్లు: 🔹 దేశంలో అక్రమ వలసలు, చొరబాట్లు, సరిహద్దు భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నేడు జరగనుంది. 🔹 జనాభా దామాషా మార్పులు, డ్రోన్ల ముప్పు,…
Read Moreసెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. తేదీలు ఇవే!
July 9, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: బ్రేక్ దర్శనాలు రద్దైన తేదీలు ఇవే సిఫార్సు లేఖలు స్వీకరించబడవు పైన పేర్కొన్న పర్వదినాలు, ఉత్సవాల రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి…
Read Moreచిన్నమండెం MLS పాయింట్లో బియ్యం తూకంలో భారీ వ్యత్యాసం
July 8, 2026 | Andhra Pradesh
చిన్నమండెం ముచ్చట్లు: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమల దేవి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా చిన్నమండెం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ (బాలికలు)ను సందర్శించి వసతి…
Read MoreNEET-UGలో భారీ మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
July 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (NEET-UG)ను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం…
Read Moreవీరబల్లి బీసీ వసతి గృహం మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: AISP
July 8, 2026 | Andhra Pradesh
వీరబల్లి ముచ్చట్లు: వీరబల్లి మండల బీసీ సంక్షేమ వసతి గృహం మూసివేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని AISP రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లవకుమార్…
Read Moreప్రతి గ్రామం అభివృద్ధే వైఎస్సార్ లక్ష్యం: గడికోట
July 8, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు.…
Read Moreవైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: మద్దిరాల సుదర్శన్ రెడ్డి
July 8, 2026 | Andhra Pradesh
లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు: లక్కిరెడ్డిపల్లి మండలంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిరాల సుదర్శన్ రెడ్డి…
Read Moreరాయచోటిలో బాక్సింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు మంత్రి విజ్ఞప్తి
July 8, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: న్యూఢిల్లీలో భారత మాజీ అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్ను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో…
Read Moreచక్రాలమడుగు భూ కబ్జాలపై విచారణ జరపాలి: పాపినేని
July 8, 2026 | Andhra Pradesh
రాజంపేటముచ్చట్లు: రాజంపేటలోని చక్రాలమడుగు భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి డిమాండ్…
Read Moreరూ.25 లక్షల CSR నిధులతో కందూరు వంక ఆనకట్ట పునర్నిర్మాణం
July 8, 2026 | Andhra Pradesh
సోమల ముచ్చట్లు: సోమల మండలం కందూరు వంక వద్ద ఆరేళ్లుగా దెబ్బతిన్న ఆనకట్ట పునర్నిర్మాణానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక…
Read More