Category: Andhra Pradesh
4547 posts
13న వాల్మీకుల సభ జయప్రదం చేయండి
July 6, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈనెల 13న జరిగే వాల్మీకుల సభ , ర్యాలీని జయప్రదం చేయాలని స్థానిక వాల్మీకి సంఘ నాయకులు అద్దాలనాగరాజ, నరసింహులు పిలుపునిచ్చారు.…
Read Moreడాక్యూమెంట్ రైటర్ల పెన్డౌన్ నిరసన
July 6, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రిజిస్ట్రేషన్లశాఖను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబరు 396 ను జారీ చేయడంపై పట్టణంలోని డాక్యూమెంట్ రైటర్లు, స్టాంప్ వెన్డార్లు , ఆపరేటర్లు పెన్డౌన్ చేసి,…
Read Moreఎల్ఈడి దీపాల వెలుగుల్లో చామంతులు
July 6, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని ఏటవాకిలి గ్రామంలో రైతు వినోద్కుమార్ చామంతి పంటకు ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసేందుకు ఎల్ఈడి బల్భుల వేడితో పంట సాగు చేస్తున్నాడు. హార్టికల్చర్ ఆఫీసర్ వరప్రసాద్…
Read Moreబాబన్న…వేరుశెనగ విత్తనాలు ఎప్పుడు ఇస్తారన్న
July 6, 2026 | Andhra Pradesh
కాలం దాటిన అందని విత్తనాలు పుంగనూరుముచ్చట్లు: బాబన్న….శెనగక్కాయలు ఎబ్బుడు ఇస్తావన్న….జూన్ నెలలో రాసిండాం ….జూలై వచ్చిన ఇత్తనాలు ఈలేదే…ఇలా చేస్తే మేము బాగుపడేదేలా…..దిగుబడులు బాగా ఎట్లోస్తుంది చెప్పు….నీకేమన్న…
Read Moreజిల్లా పోలీస్ కార్యాలయంలో పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమం నిర్వహణ.
July 6, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పి.జి.ఆర్.ఎస్. (Public Grievance Redressal System) కార్యక్రమం నిర్వహించారు.…
Read Moreఅమరావతి ఛాంపియన్షిప్–2026′ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.
July 6, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘అమరావతి ఛాంపియన్షిప్–2026’ ప్రచార పోస్టర్లను సోమవారం మదనపల్లె కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో…
Read Moreపి జి ఆర్ ఎస్ అర్జీలు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి.
July 6, 2026 | Andhra Pradesh
….. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లి ముచ్చట్లు: పి జి ఆర్ ఎస్ అర్జీలు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్…
Read More48% లాభం పేరిట 6 వేల మందికి కుచ్చుటోపీ
July 6, 2026 | Andhra Pradesh
సైబరాబాద్ ముచ్చట్లు: ‘రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ఏడాదికి 48% లాభం చెల్లిస్తాం’ అంటూ దేశవ్యాప్తంగా ఆరు వేల మందిని ముంచిన షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్బీపీఎల్),…
Read Moreగల్లంతైన మత్స్యకారుల గాలింపును సమీక్షించిన ఐజి గోపీనాథ్ జెట్టి
July 6, 2026 | Andhra Pradesh
విశాఖ ముచ్చట్లు: విశాఖలో భారత తీర రక్షక దళం ప్రాంతీయ ఆపరేషన్ సెంటర్ సందర్శన. సెర్చ్ అండ్ రిస్క్యూ ఆపరేషన్ సమీక్షించిన గోపీనాథ్ జెట్టి. సెర్చ్ అండ్…
Read Moreఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం..
July 6, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం,ఆలపాటి గిరిధర్,పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అలియాస్ సీహెచ్ పురుషోత్తమ కుమార్ లు సోమవారం ప్రమాణం చేశారు. Tags:…
Read More