June 27, 2026
Explore

Category: Andhra Pradesh

4186 posts

వెనెజులాలో మరో భూకంపం..!

June 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: రిక్టర్‌ స్కేల్‌పై 4.9గా తీవ్రత నమోదు. రెండురోజుల క్రితమే 2 వరుస భూకంపాలతో వెనెజులాలో మారణహోమం. ఇప్పటివరకు 920 మంది మృతి, 3 వేల మందికి…

Read More

మాజీ ప్రియురాలు హత్య

June 27, 2026 | Andhra Pradesh

గుంటూరుముచ్చట్లు: కేసు చేధించిన మంగళగిరి రూరల్.. దుగ్గిరాల పోలీసులు కేసు యొక్క వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ దుగ్గిరాల పాత లాకుల వద్ద…

Read More

రాంబిల్లి పరిధిలో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి

June 27, 2026 | Andhra Pradesh

: తొమ్మిది మంది అరెస్ట్, రూ.28,070 నగదు స్వాధీనం రాంబిల్లి ముచ్చట్లు: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మరియు పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ…

Read More

పెరిగిన బంగారం ధరలు

June 27, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.1,43,950కి…

Read More

ఈ ఏడు రోజులే అత్యంత బలమైన ముహూర్తాలు!

June 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఈ నెల 15తో శూన్యమాసం ముగిసింది. 16 నుంచి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది. జూన్‌ 27, 28, జూలై 1, 2, 3, 4, 5,…

Read More

ఏపీకి కేంద్రం మరో కానుక

June 27, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు: నెల్లూరులో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను రూ. 234 కోట్లతో 50 ఎకరాలలో గ్లోబల్ స్టాండర్డ్స్ తో నిర్మించనుంది. Tags:Another gift from the…

Read More

పేరెంట్స్.. ఇది మరవకండి!!!

June 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: జూన్ 28న దేశవ్యాప్తంగా ‘పల్స్ పోలియో’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్లలో ప్రత్యేక బూత్లు…

Read More

అత్యధిక వేతనం.. భారతియుడికి రెండవ స్థానం…

June 27, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు: అమెరికాకు చెందిన ‘వెల్ టవర్’ సీఈఓ శంఖ్ మిత్ర ఏడాదికి 821 మిలియన్ డాలర్ల (రూ.7,000కోట్లు) వేతనంతో ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న ఎగ్జిక్యూటివ్…

Read More

నేడు మంగళగిరిలో జనసేన పార్టీ కీలక సమావేశం..

June 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీతో పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక భేటీ.. 25 పార్లమెంట్‌ కమిటీలతో ప్రత్యేక సమావేశం Tags: A key meeting…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

June 27, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 81,340 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More