Category: Andhra Pradesh
4114 posts
భర్త నుంచి ప్రాణహాని.. ఎస్పీకి ఫిర్యాదు
June 23, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లాముచ్చట్లు: భర్త నుంచి ప్రాణహాని ఉందని ఓ యువతి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేసింది. లక్కిరెడ్డిపల్లి మండలం, మద్దిరేవుల పంచాయతీ, అప్పలరాజుగారి పల్లెకు…
Read Moreఇంటి స్థలం కబ్జా అడ్డుకున్నందుకు దాడి..-ఎస్ఐ కేసు కట్టలేదని ఎస్పీకి ఫిర్యాదు
June 23, 2026 | Andhra Pradesh
-ఎస్ఐ కేసు కట్టలేదని ఎస్పీకి ఫిర్యాదు మదనపల్లె టౌన్ ముచ్చట్లు: ఇంటి స్థలం కబ్జా కాకుండా అడ్డుకున్నందుకు దాడి చేసినా ఎస్ఐ కేసు నమోదు చేయలేదంటూ బాధితురాలు…
Read Moreమదనపల్లె అభివృద్ధి శూన్యం.. హామీలు ఎక్కడ?: ఎంపీ విమర్శలు
June 23, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు.…
Read Moreపడకగదికి సీసీ కెమెరా అమర్చారని ఎస్పీకి ఫిర్యాదు
June 23, 2026 | Andhra Pradesh
మదనపల్లెముచ్చట్లు: మదనపల్లె మండలం పోతబోలు గ్రామానికి చెందిన భాస్కర్ తన పడకగదిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు గంగులప్ప, జయలక్ష్మి సీసీ కెమెరా ఏర్పాటు చేశారని జిల్లా ఎస్పీకి…
Read Moreఅతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి
June 23, 2026 | Andhra Pradesh
మదనపల్లెముచ్చట్లు: మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల ఓ నాయి బ్రాహ్మణుడు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి…
Read Moreమదనపల్లెలో 8వ తరగతి విద్యార్థి అదృశ్యం
June 23, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం మల్లెల…
Read Moreఅత్తింటి వేధింపులతో నవవధువు ఆత్మహత్యాయత్నం
June 23, 2026 | Andhra Pradesh
మదనపల్లెముచ్చట్లు: మదనపల్లెలో అత్తింటి వేధింపులను తట్టుకోలేక ఓ నవవధువు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఎనుములవారిపల్లికి చెందిన మౌనిక (20)కు నాలుగు…
Read Moreబ్రతికున్న మహిళను మృతురాలిగా చూపించి రేషన్ కార్డులో పేరు తొలగింపు
June 23, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పట్టణంలోని ఎన్వీఆర్ లేఅవుట్కు చెందిన అబ్దుల్ ముస్తఫా, షేక్ షర్మిల దంపతులు పుట్టుకతోనే చెవిటి, మూగ దివ్యాంగులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా,…
Read Moreమూడు టన్నుల పుష్పాలతో శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగ మహోత్సవం
June 22, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: కన్నులపండువగా వైభవంగా నిర్వహణ – భక్తి పారవశ్యంలో తేలిన ఆలయ ప్రాంగణం తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా,…
Read More7,938 కిలోల మిశ్రమ బియ్యం ఈ-వేలం
June 22, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని 2026, జూలై 07న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.…
Read More