Category: Andhra Pradesh
3851 posts
శబరిమలలో ప్రత్యేక పూజలు
June 14, 2026 | Andhra Pradesh
శబరిమల ముచ్చట్లు: మిథున మాస పూజల నిమిత్తం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం ఈ రోజు తెరుచుకోనుంది. తంత్రి కందరారు మహేష్ మోహనారు సమక్షంలో మేళ్ శాంతి…
Read Moreనేటి నుంచి పాపికొండల యాత్ర నిలిపివేత
June 14, 2026 | Andhra Pradesh
దేవీపట్నం ముచ్చట్లు: ఏపీలోని పాపికొండల యాత్ర నేటి నుంచి తాత్కాలికంగా నిలిచిపోనుంది. తనిఖీల దృష్ట్యా పర్యాటక బోట్లను నిలిపేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీఓ స్వాతి తెలిపారు. దీంతో ఒక…
Read Moreశ్రీ అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు విశిష్ఠత
June 14, 2026 | Andhra Pradesh
శబరిమలై ముచ్చట్లు: మన హిందూ ధర్మసంప్రదాయ ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో…
Read Moreరోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం
June 14, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు మండలం, ఈడిగపల్లి చెక్పోస్ట్ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లికి చెందిన రామారావు కాలనీ నివాసులు షేక్ అమీర్,45సం:ఆయన భార్య…
Read Moreనీట్ పరీక్షా సమయం పెంపు..
June 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: అదనంగా 15 నిమిషాలు పెంచిన ఎన్టీఏ.. మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు పరీక్ష.. నాలుగుకు పెరగనున్న రఫ్ వర్క్ పేజీలు.. ఎడమ చేతివాటం…
Read Moreశబరిమల ఆలయం రేపు తెరుచుకోనుంది.
June 13, 2026 | Andhra Pradesh
కేరళం ముచ్చట్లు: మిథున మాస పూజల కోసం రేపు సాయంత్రం 5 గంటలకు గుడిని తెరవనున్నారు. పూజలు ముగిసిన అనంతరం ఈ నెల 19వ తేదీ గుడిని…
Read Moreజిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత అవగాహన
June 13, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: నేటి సమాజంలో సాంకేతికత పెరిగేకొద్దీ నేరాల స్వరూపం కూడా మారుతున్న నేపథ్యంలో, ప్రజలను అప్రమత్తం చేస్తూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం విస్తృత…
Read Moreశ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
June 13, 2026 | Andhra Pradesh
శ్రీసిటీ ముచ్చట్లు: ఏపీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్ కు చెందిన 8 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు శనివారం శ్రీసిటీలో పర్యటించారు. శ్రీసిటీ పరిసరాలు,…
Read Moreఏపీలోని స్థానిక సంస్థలకు ₹16,627 కోట్లు
June 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు కేంద్ర ప్రభుత్వం ₹16,627 కోట్ల 16వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించింది.ఇందులో బేసిక్ గ్రాంట్ కింద…
Read Moreటీడీకి ట్రక్కు విరాళం
June 13, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ శనివారం టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్…
Read More