July 29, 2026
Explore
తల్లికి వందనం స్కీమ్‌లో సైబర్ మోసం..

తల్లికి వందనం స్కీమ్‌లో సైబర్ మోసం..

July 29, 2026 | Andhra Pradesh

కర్నూలుముచ్చట్లు:

28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేసిన ఎయిర్‌టెల్‌ సిమ్ సేల్స్ పర్సన్స్..

సిమ్‌లు అమ్మేటప్పుడు బాధితుల ఆధారాలు సేకరించిన కేటుగాళ్లు..

బాధితుల వేలిముద్రలు, అకౌంట్ డీటెయిల్స్‌తో నగదు మాయం..

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు.. ఉపేంద్ర, వీరారెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Tags: Cyber ​​fraud in the ‘Thalliki Vandanam’ scheme…