Category: Andhra Pradesh
5163 posts
ఢిల్లీలోని జంతర్ మంతర్కు వెళ్లలేకపోయిన రుబికా లియాఖత్
July 21, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: విదేశీ మహిళా జర్నలిస్టులు ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న నిరసనలకు చేరుకున్నారు. కానీ, తన సొంత దేశంలో తనను తాను ‘నెంబర్ వన్’ జర్నలిస్టుగా ప్రకటించుకున్న…
Read Moreరేపు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటన.
July 21, 2026 | Andhra Pradesh
పిఠాపురం ముచ్చట్లు: *పిఠాపురంలో పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. *భుజానికి శస్త్రచికిత్స అనంతరం, తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న…
Read Moreపోలీసు అధికారులకు ప్రత్యేక అవగాహన సదస్సు..
July 21, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: వెట్టిచాకిరీ చేయించినా.. కార్మికులను అక్రమంగా తరలించినా కఠిన చర్యలు: – అదనపు ఎస్పీ యం.వెంకటాద్రి .సమాజంలో పీడిత వర్గాల పట్ల జరుగుతున్న వెట్టిచాకిరీ, కార్మికుల…
Read Moreఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
July 21, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.…
Read Moreరిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వార్తలు నిరాధారమైనవి: జిల్లా రిజిస్ట్రార్ స్పష్టత
July 21, 2026 | Andhra Pradesh
అనంతపురం ముచ్చట్లు: జి.ఓ.ఎం.ఎస్. నెం.396 ద్వారా రిజిస్ట్రేషన్ శాఖను గానీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను గానీ ప్రైవేటీకరించడం లేదని అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో స్పష్టం…
Read Moreఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు:మంత్రి పొన్నం
July 21, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మంత్రి…
Read Moreఅంగళ్లు వద్ద ట్రాక్టర్ డీ కొట్టి జర్నలిస్టు దంపతులకు తీవ్ర గాయాలు
July 21, 2026 | Andhra Pradesh
కురబలకోట ముచ్చట్లు: ట్రాక్టర్ ఢీకొని జర్నలిస్టు దంపతులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మంగళవారం సాయంత్రం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లి కు చెందిన…
Read More24లోపు పంటల భీమాకు నమోదు చేసుకోవాలి
July 21, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రైతులు తాము పండించిన పంటలకు సంబంధించి ఈనెల 24లోపు భీమ నమోదు చేసుకోవాలని ఏడి శివకుమార్ సూచించారు. మంగళవారం ఏవో రాధ తో కలసి ఆయన…
Read Moreప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు కష్టాలు తప్పవు
July 21, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్శాఖను ప్రైవేటీకరణ చేస్తూ జీవో ఎంఎస్నెంబరు: 396ను విడుదల చేయడాన్ని నిరశిస్తూ దస్తావేజులేఖర్లు, డీటీపి ఆపరేటర్లు, ట్యాంప్వెండార్స్ లు మంగళవారం నిరసన తెలిపారు.…
Read Moreటీచర్స్ మీటింగ్, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమాలు
July 21, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఈనెల 24వ తేదీన మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్ల…
Read More