Category: Andhra Pradesh
4912 posts
కీలకమైన అంశాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
July 16, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ముగిసిన పార్లమెంటరీ పార్టీ సమావేశం వైఎస్ జగన్ కామెంట్స్.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం: వాటికోసం గళం విప్పండి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే…
Read Moreఎస్టీవోను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు ఎస్టీవోగా నియమితులైన వసంతరాంబాబును విశ్రాంత ఉద్యోగులు కలసి సన్మానించారు. గురువారం ఎస్టీవో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయనను సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి, నారాయణరెడ్డి, సాగర్రెడ్డిలు…
Read Moreకూలీలకు ప్రతి రోజు రూ.700 లు చెల్లించాలి
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వర్షాలు లేక గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలు పనులు లేక అలమటిస్తున్నారని, అలాంటి వారికి పనులు కల్పించి, రోజుకు రూ.700లు చొప్పున కూలీ చెల్లించాలని వ్యవసాయకార్మిక…
Read Moreఎస్టీవోను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు ఎస్టీవోగా నియమితులైన వసంతరాంబాబును విశ్రాంత ఉద్యోగులు కలసి సన్మానించారు. గురువారం ఎస్టీవో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయనను సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి, నారాయణరెడ్డి, సాగర్రెడ్డిలు…
Read Moreరెండు నెలలుగా మరమ్మతులకు నోచుకోని బోరు రెడీ
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని శాంతినగర్లో రెండు నెలలుగా మంచినీటి బోరు మరమ్మతులకు నోచుకోలేదు. ఈవిషయాన్ని తెలుగుముచ్చట్లు వెబ్సైట్నందు ఈనెల 13న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు.…
Read Moreకూటమి ప్రభుత్వం రజకులను ఎస్టీలుగా గుర్తించాలి
July 16, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు రజకులను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లిలో తీర్మాణం చేసి, కేంద్రానికి నివేదికలు పంపాలని రజక సంఘ రాష్ట్ర…
Read Moreనేడు పూరీ రథ యాత్ర ప్రారంభం
July 16, 2026 | Andhra Pradesh
ఒడిశాముచ్చట్లు: ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర నేడు ప్రారంభం కానుంది. 9 రోజులపాటు జరిగే ఉత్సవంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి ప్రత్యేక రథాలపై గుండిచా…
Read Moreనేటి నుంచి ఆషాఢ బోనాలు..
July 16, 2026 | Andhra Pradesh
తెలంగాణముచ్చట్లు: తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల భక్తికి ప్రతీక అయిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి…
Read Moreకుమారుడిని గొంతుకోసి హత్య చేసిన తల్లిదండ్రులు
July 16, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: మద్యానికి బానిసైన కోటేశ్వరరావు అనే యువకుడు.. డబ్బులకోసం తల్లిదండ్రులు తీవ్రంగా వేధించేవాడు..! ఈ మధ్య భూమి తన పేరుపై రాయాలని పేరెంట్స్ ను బెదిరించిన…
Read Moreమున్సిపల్ ఏఈ సతీష్ ఇంట్లో నోట్ల కట్టల కలకలం…
July 16, 2026 | Andhra Pradesh
పెద్దపల్లి ముచ్చట్లు: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ 2 లక్షల లంచం తీసుకుంటూ తన నివాసంలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఏఈ సతీష్…. అనంతరం జరిపిన సోదాల్లో…
Read More