Category: Andhra Pradesh
3413 posts
మురుగునీటిశుద్ధి ప్రక్రియ పరిశీలించిన పవన్.
May 25, 2026 | Andhra Pradesh
గోదావరి ముచ్చట్లు: గోదావరి పుష్కర ఘాట్ పరిశీలనలో భాగంగా కోటిలింగాల ఘాట్ వద్ద బోట్ దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..! నల్ల కాలువ చానల్ వరకు…
Read Moreరాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన.
May 25, 2026 | Andhra Pradesh
రాజమండ్రి ముచ్చట్లు: గోదావరి పుష్కర ఘాట్లో బోటులో పర్యటించిన పవన్. పవన్ వెంట మంత్రి కందుల దుర్గేష్,బుచ్చయ్యచౌదరి, సోము వీర్రాజు, ఆదిరెడ్డి వాసు. Tags: Deputy CM…
Read Moreవిద్యుత్ సరఫరాకు అంతరాయంపై మంత్రి గొట్టిపాటి ఆరా..!
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి.. ఈదురుగాలులకు చెట్లు, స్తంభాలు, హోర్డింగులు పడ్డాయన్న అధికారులు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పిన అధికారులు.…
Read Moreఏసీబీ అధికారి పేరుతో ఫోన్కాల్ బెదిరింపులు..!
May 25, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: మాచవరం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. ఫిర్యాదుతో నిందితుడి ఖాతాలో ఉన్న రూ.లక్షన్నర ఫ్రీజ్. రూ.50 వేలను ఏటీఎం నుంచి విత్డ్రా చేసినట్లు గుర్తించిన పోలీసులు.…
Read Moreపెనుగొండ వద్ద రోడ్డు ప్రమాదం..!
May 25, 2026 | Andhra Pradesh
శ్రీ సత్యసాయి ముచ్చట్లు: లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ, డ్రైవర్ సజీవ దహనం. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్ గా (35) గుర్తింపు.…
Read Moreముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఉదయం 10.45 గంటలకు విజయవాడలో “MSME గ్రోత్ సమ్మిట్ ” కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.00 గంటలకు సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీపై సమీక్ష చేస్తారు.…
Read Moreమరోసారి భారీగా పెరిగిన ఇంధన ధరలు..!
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పెట్రోల్ పై రూ.2.84, డీజిల్ పై 2.86 చొప్పున పెంపు.. పెరిగిన ధరలు ఈ రోజు ఉ.6 గంటల నుండి అమలు. పది రోజుల్లో నాలుగోసారి…
Read Moreత్వరలోనే హర్మూజ్ తెరుచుకుంటుంది: ట్రంప్
May 24, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే యుద్ధం ముగిసి హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడించారు. అగ్రదేశాల…
Read Moreతిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
May 24, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: సామాన్య భక్తులకు తిరుమలేశుడి దర్శనం కల్పించడంలో టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ సమయం ఉండే శుక్రవారం (మే 22) నాడే తొలిసారిగా 94,758…
Read Moreమహిళా మేజర్కు అరుదైన పురస్కారం
May 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారత సైన్యం తరఫున లెబనాన్లో UN ఇంటర్మ్ ఫోర్స్కు సేవలు అందిస్తున్న మహిళా మేజర్ అభిలాషా బరాక్కు అరుదైన గౌరవం దక్కింది. ‘2025 UN మిలిటరీ…
Read More