May 30, 2026
Explore

Category: Andhra Pradesh

3367 posts

జూన్ 3వ తేదీన కర్ణాటక నూతన సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం!

May 30, 2026 | Andhra Pradesh

బెంగళూరు ముచ్చట్లు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మాజీ సీఎంసిద్ధరామయ్య రాజీనామాతో ఉత్కంఠకు తెరపడగా.. 25వ సీఎంగా శివకుమార్ బాధ్యతలు…

Read More

రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పార్సల్ కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు.

May 30, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగార్జున రెడ్డి మరియు సిబ్బంది…

Read More

ఎండ వేడికి పేలిన సామ్ సంగ్ ఫోన్…తప్పిన ప్రమాదం

May 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఫోన్ ఒక్కసారిగా…

Read More

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

May 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఉదయం 10.40 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 01.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటలకు క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ…

Read More

ఆవేశం తో ఒకరి పై ఒకరు దాడి చేసుకున్న తరుణంలో… ఆరుగురు మృతి…!

May 30, 2026 | Andhra Pradesh

ఆస్తి గొడవలు….ఇరువైపు బంధువులు అందరూ.. బెంగళూరు ముచ్చట్లు: విజయపుర జిల్లా గోవిందవాడలో ఆస్తి వివాదం తీవ్రమై ఆరుగురు హత్యకు గురయ్యారు. ఒక కుటుంబంలో 10 ఎకరాల ఆస్తి…

Read More

వరుస బస్సు ప్రమాదాలు….మొన్న ఘటన మరువక ముందే

May 30, 2026 | Andhra Pradesh

….ఈ రోజు మరో ప్రమాదం… ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం నల్గొండ ముచ్చట్లు: పెదకాపర్తి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

May 30, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 78,389 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు

May 29, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో టీటీడీ కీలక మార్పులు చేసింది. రోజుకు 1500 టికెట్లను ఆన్లైన్, కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేయనుంది.…

Read More

‘ఆపరేషన్ దండాయన’.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి

May 29, 2026 | Andhra Pradesh

: – జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లి ముచ్చట్లు: మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, వారిపై జరిగే నేరాలకు పాల్పడే వారికి త్వరితగతిన శిక్షలు…

Read More

నీట్ పరీక్షలకు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్..!

May 29, 2026 | Andhra Pradesh

ఇంట్లోకి ఎలుక దూరితే.. ఇల్లు కాల్చేసినట్టు.. అమరావతిముచ్చట్లు: దేశంలోనే తొలిసారిగా నీట్ యూజీ పరీక్ష కోసం భారత వాయుసేన దిగనుంది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో.. రద్దయిన…

Read More