Category: Andhra Pradesh
4846 posts
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
July 14, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం మృతి చెందారు.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స…
Read Moreమహతి కళాక్షేత్రంలో టీటీడీ ప్రతిభ అవార్డుల కార్యక్రమం
July 14, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న టీటీడీ ప్రతిభ అవార్డుల కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ…
Read Moreశ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం
July 14, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఈ రాత్రి వైభవంగా హనుమంత వాహనసేవ భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అమావాస్య, పునర్వసు నక్షత్రాన్ని…
Read Moreటీటీడీకి రూ.50 లక్షలు విరాళం
July 14, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: చెందిన బృందా న్యూరో సెంటర్ మంగళవారం ఉదయం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116…
Read Moreటీటీడీ ట్రస్టులు, పథకాల దాతల ప్రివిలేజెస్లో మార్పులు
July 14, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: టీటీడీలోని వివిధ ట్రస్టులు మరియు స్కీమ్లకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.…
Read Moreశిశుసంక్షేమ సంఘ అధ్యక్షురాలుగా రాజేశ్వరి
July 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అన్నమయ్య జిల్లా శిశుసంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షురాలుగా స్థానిక ఐసిడిఎస్ సిడిపీవో రాజేశ్వరి ఎన్నికైయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలుగా భారతి, కార్యదర్శిగా సుజాత, కోశాధికారిగా…
Read More15న పవర్ కట్
July 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని ఎన్ఎస్.పేట ప్రాంతంలోని ప్రజలకు విద్యుత్ సరఫరాలో బుధవారం అంతరాయం కలుగుతుందని ఏఈ ఉమామహేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 33 కెవి సబ్స్టేషన్ మరమ్మతులు…
Read Moreజర్నలిస్టులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి
July 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: తిరుపతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో జరిగిన ఘర్షణలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయాలని ఏపిడబ్యూజ్లిజెఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు…
Read More15న ఎస్టీ కమిషన్ పర్యటనను జయప్రదం చేయండి
July 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ వెంకటప్ప బుధవారం పుంగనూరు మండలంలో పర్యటిస్తారని, ఆయన పర్యటనను జయప్రదం చేయాలని ఎరుకుల సంఘం అధ్యక్షుడు మర్రిబాబు కోరారు.…
Read Moreఎస్ఐఆర్ గడువు ఉందని నిర్లక్షం వద్దు
July 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ఓటర్ల పరిశీలన కార్యక్రమంకు గడువు ఉందని నిర్లక్షం చేయవద్దని వైఎస్సార్సిపి ముస్లిం మైనార్టీల కార్యదర్శి అస్లాంమురాధి కోరారు. మంగళవారం ఆయన…
Read More