July 14, 2026
Explore
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

July 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం మృతి చెందారు.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Tags: Former Minister Mudragada Padmanabham passes away.