Category: Andhra Pradesh
4835 posts
పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక.
July 11, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు పట్టణం ఎన్ఎస్పేటలోని సి ఎస్ ఐ బంగ్లాలో 1985-2005 మధ్య నిర్వహించిన మూగ చెవిటి పాఠశాలలో చదివిన నాటి విద్యార్థులు 100 మంది…
Read Moreపెద్ద ఎత్తున గుట్కా, పాన్ పరాగ్, భారీ మొత్తంలో కూల్ లిప్స్ స్వాధీనం
July 11, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పట్టణం అప్పారావు తోటలో, శనివారం సాయంత్రం పోలీసులు పెద్ద ఎత్తున గుట్కా, పాన్ పరాగ్, భారీ మొత్తంలో కూల్ లిప్స్ ను స్వాధీనం…
Read Moreతాగునీటి సమస్య పరిష్కరించాలని నిరసన
July 11, 2026 | Andhra Pradesh
మదనపల్లెముచ్చట్లు: మదనపల్లి మండలం తట్టివారి పల్లి బైపాస్ రోడ్డులో గ్రామస్తులు శనివారం తాగునీటి సమస్య పరిష్కరించాలని పైథాయించి నిరసన ధర్నా కు పునుకున్నారు. తట్టి వారి పల్లి,…
Read Moreతిరుమల కొండకు పోటెత్తిన వాహనాలు..!
July 11, 2026 | Andhra Pradesh
తిరుమలముచ్చట్లు: మూఢాలు వస్తున్నాయని..రేపటితో మంచి రోజులు ముగుస్తున్నాయి ఆత్రం..! తిరుమల కొండకు పోటెత్తిన వాహనాలు..! పైన పార్కింగ్ ఇబ్బందులు తెలిసినప్పటికీ అలిపిరి వద్ద వాహనాలను అనుమతిస్తున్న సిబ్బంది..!…
Read Moreవియత్నాం హాలాంగ్బేలో టూరిస్టు బోటు బోల్తా..!
July 11, 2026 | Andhra Pradesh
వియత్నాం ముచ్చట్లు: బోటు ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. బోటు ప్రమాదంలో ఏపీకి చెందిన సెల్ఫోన్ డీలర్లు మృతి. కడపకు చెందిన డీలర్…
Read Moreఘోర విషాదం.. కలచివేస్తున్న దృశ్యాలు
July 11, 2026 | Andhra Pradesh
వియత్నాం ముచ్చట్లు: వియత్నాం బోట్ యాక్సిడెంట్లో 18 మంది భారతీయులు మరణించారు. సంఘటన ప్రాంతంలో మృతదేహాల దృశ్యాలు కలచివేస్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ 21 మందిని రక్షించాయి. మిగతావారి…
Read Moreబోటు బోల్తా ఘటన….భారత ఎంబసీతో మాట్లాడిన లోకేశ్
July 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: వియత్నాంలోని బోటు బోల్తా ఘటనలో 15 మంది మృతి చెందారు. మృతుల్లో ఏపీ వాసులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వియత్నాంలోని భారత ఎంబసీ అధికారులతో…
Read Moreజీవిత భాగస్వామి ఫోన్ కాల్స్ను రహస్యంగా రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం –
July 11, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్య లేదా భర్త అనుమతి లేకుండా వారి ఫోన్ సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేయడం భారత రాజ్యాంగంలోని…
Read Moreవియత్నాంలో బోల్తా పడిన బోటులో ప్రయాణించిన 32 మంది ప్రయాణికుల జాబితా
July 11, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: వియత్నాంలో బోల్తా పడిన బోటులో ప్రయాణించిన 32 మంది ప్రయాణికుల జాబితాను విడుదల చేసిన భారత రాయబార కార్యాలయం. Tags:List of 32 passengers on…
Read Moreవియత్నాం బోటు ప్రమాదంపై ఆరా తీసిన హోంమంత్రి
July 11, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: వియత్నాం బోటు ప్రమాదంపై ఆరా తీసిన హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు…
Read More