May 27, 2026
Explore

Category: Andhra Pradesh

3263 posts

బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కు జైలు శిక్ష

May 27, 2026 | Andhra Pradesh

సింగపూర్ ముచ్చట్లు: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కు జైలు శిక్ష విధిస్తూ సింగపూర్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అసెట్స్ కు సంబంధించి పలు ఆర్డర్ల విషయంలో కోర్టు ధిక్కారణకు…

Read More

నేడు పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే…

Read More

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ -5!

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) ఐదో సీజన్ వచ్చే నెల 9న ప్రారంభం కానుంది. ఈసారి వైజాగ్, కడప, మంగళగిరి వేదికల్లో మొత్తం 32 మ్యాచులు…

Read More

మహానాడులో.. స్థానిక ఎన్నికలకు దిశానిర్దేశం

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: నారా లోకేశ్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి టీడీపీ మహానాడుపై భారీ ఆసక్తి నెలకొంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు…

Read More

జూన్ 10 తర్వాతే AP EAPCET ఫలితాలు

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఏపీ ఈఏపీసెట్ (EAPCET) ఫలితాలను జూన్ 10వ తేదీ తర్వాతే విడుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈఏడాది ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బెటర్మెంట్ పరీక్షలురాసే…

Read More

టీడీపీ పార్టీ మహానాడు ప్రారంభం..

May 27, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు: ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన సీఎంచంద్రబాబు, పార్టీ నేతలు.. రెండు రోజుల పాటు జరగనున్న మహానాడు.. హైబ్రిడ్‌ మోడ్‌లో టీడీపీ మహానాడు.. 1848 క్లస్టర్లలో భారీ…

Read More

పది.. ఇంటర్.. డిగ్రీ.. ఇంటర్న్ షిప్

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన/చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఇంటర్న్షిప్’ పథకం ఎంతగానో దోహదపడుతోంది. ఈ…

Read More

బెంగళూరులో ఎబోలా కలకలం!

May 27, 2026 | Andhra Pradesh

బెంగళూరు ముచ్చట్లు: ఉగాండా నుంచి బెంగళూరు వచ్చిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆమెను ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆమె నుంచి…

Read More

ఇండియా మ్యాప్ను ఎవరు తయారు చేశారో తెలుసా?

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: భారతదేశ చిత్ర పటం శతాబ్దాల పరిశోధన, శాస్త్రీయ కొలతలు, రాజకీయ నిర్ణయాల ఫలితంగా రూపుదిద్దుకుంది. క్రీ.పూ. 300లో గ్రీకు పండితుల ప్రయత్నాల నుంచి, 18వ శతాబ్దంలో…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

May 27, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వరకు 89,403 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More