May 26, 2026
Explore

Category: Andhra Pradesh

3240 posts

మిద్దెపై నుంచి జారిపడి బాలికకు తీవ్ర గాయాలు

May 26, 2026 | Andhra Pradesh

పీటీఎం ముచ్చట్లు:​మిద్దెపై నుంచి జారిపడి ఓ బాలిక తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం పీటీఎం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంతవారిపల్లెకు చెందిన వెంకట్రమణ…

Read More

గర్భిణీ అని చూడకుండా అదనపు కట్నం కోసం ఇంటి నుంచి గెంటివేశారు

May 26, 2026 | Andhra Pradesh

బాధితురాలి ఆవేదన రామసముద్రం ముచ్చట్లు: అదనపు కట్నం కోసం గర్భిణీ అని కూడా చూడకుండా భర్త తనను ఇంటి నుంచి గెంటివేశాడని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం…

Read More

పది రోజుల్లో నాలుగు సార్లు బాదుడా?.

May 26, 2026 | Andhra Pradesh

. ఇంధన ధరలు తగ్గించాల్సిందే: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ అమరావతిముచ్చట్లు: పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచుతూ కూటమి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర…

Read More

అర్జీలను నాణ్యతగా, గడువులోపు పరిష్కరించాలి: జేసీ

May 26, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు: మదనపల్లి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుండి 393 అర్జీలను స్వీకరించారు. ఈ…

Read More

వర్చువల్ మహానాడును విజయవంతం చేయండి: చమర్తి

May 26, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు: ఈనెల 27, 28 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజంపేట నియోజకవర్గ తెదేపా ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్…

Read More

బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడమే లక్ష్యం: జిల్లా ఎస్పీ ధీరజ్

May 26, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు: సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా…

Read More

పార్టీ కండువా వేసుకుంటేనే ట్రాన్స్‌ఫార్మర్ పెడతారా?

May 26, 2026 | Andhra Pradesh

: సీపీఐ నేత కె. మురళి ఆరోపణ* గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలం దానంరెడ్డిగారిపల్లి రైతు పుల్లారెడ్డికి ట్రాన్స్‌ఫార్మర్ అమర్చాలని కోరుతూ సీపీఐ నేతలు జేసీకి అర్జీ…

Read More

ఐకమత్యంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ పావని

May 26, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు: మదనపల్లిలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని డీఎస్పీ పావని ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్…

Read More

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే

May 26, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు: మదనపల్లి నియోజకవర్గంలో ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి…

Read More

మదనపల్లి జిల్లా సాధన పోరాటంపై అక్రమ కేసులు

May 26, 2026 | Andhra Pradesh

.. కోర్టుకు హాజరైన టీడీపీ నేతలు మదనపల్లెముచ్చట్లు: మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం మదనపల్లె…

Read More