పుంగనూరుముచ్చట్లు:
హిందూసామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజి మహారాజ్ శోభయాత్ర ఈనెల 12న నిర్వహిస్తున్నట్లు జాగరణ సమితి అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ శోభయాత్ర కార్యక్రమాన్ని పట్టణంలోని ఎన్ఎస్.పేటలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించి, పట్టణ పురవీధులలో హిందూవుల ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో హిందూవులు అందరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags: Chhatrapati Shobha Yatra on the 12th