Category: Andhra Pradesh
3226 posts
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
May 25, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 98,058 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreఏనుగుల బారీ నుండి పంటలతోపాటు రక్షణ కల్పించాలి
May 25, 2026 | Andhra Pradesh
చిత్తూరు ముచ్చట్లు: ఏనుగుల బారీ నుండి పంటలతోపాటు.రైతులకు పూర్తి రక్షణ కల్పించాలని జిల్లా రైతు నాయకులు ఉమాపతి నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.చిత్తూరు జిల్లాలో చాలా మంది వ్యవసాయం…
Read Moreమహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
May 25, 2026 | Andhra Pradesh
Tags: Organization of an awareness program on women’s safety.
Read Moreఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.
May 25, 2026 | Andhra Pradesh
మచిలీపట్నం ముచ్చట్లు: కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు మూలం ఎంఎస్ఎంఈలు. మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కుతో కొత్త పారిశ్రమ శకానికి శ్రీకారం.. యువతకు ఉపాధి, బందరు అభివృద్ధికి ఇది కీలక…
Read Moreశంకరయ్య కుటుంభానికి అండగా ఉంటాం
May 25, 2026 | Andhra Pradesh
సోమలముచ్చట్లు: సోమల మండలం గురికానివారిపల్లెలో వైఎస్సార్సిపి నాయకుడు శంకరయ్య కుమారుడు రాజశేఖర్ (31 ) ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే…
Read Moreఇవాళ రాత్రి 8:24 గంటలకు.. రోహిణి కార్తె ఆరంభం
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రోహిణి కార్తె ఈరోజు రాత్రి 8:24 గంటలకు ప్రారంభం కానుందని పంచాంగం చెబుతోంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి.…
Read Moreస్వల్పంగా పెరిగిన బంగారం ధర..
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రూ.320 పెరిగి రూ.1,59,380కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. రూ.300 పెరిగి రూ.1,46,610కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
Read Moreమసీదుకు అనుభవం సర్టిఫికెట్ మంజూరు చేయాలి
May 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని భగత్సింగ్ కాలనీలో ఉన్న మసీదుకు అనుభవం సర్టిఫికెట్ మంజూరు చేయాలని మసీదు పెద్దలు తహశీల్ధార్ను కోరారు. సోమవారం గ్రీవెన్సడేలో మస్జిద్ఏ మహమ్మదీయ అని రికార్డుల్లో…
Read More27న మానటరింగ్ కమిటి సమావేశం
May 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: స్థానిక తహశీల్ధార్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటి సమావేశం ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్ రాము సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.…
Read Moreశుభారాం డిగ్రీ కళాశాలలో అడ్మీషన్లు
May 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని ఎన్ఎస్.పేటలో గల శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మీషన్లకు ధరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటేశులు తెలిపారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.…
Read More