May 14, 2026
Explore

Category: Andhra Pradesh

3706 posts

శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్.

May 14, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ పర్యవేక్షణలో అమాయక భక్తులను లక్ష్యంగా…

Read More

గుంటూరు జీజీహెచ్‌లో రూ.18 కోట్లతో నూతన పెట్ స్కాన్ సెంటర్ ప్రారంభం.

May 14, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు: పేద క్యాన్సర్ రోగులకు ఇకపై ఉచితంగా పెట్ స్కాన్ సేవలు లభ్యం..ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర మంత్రి పెమ్మసాని కృషితో రూ.30 కోట్ల నిధుల కేటాయింపు.…

Read More

గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం

May 14, 2026 | Andhra Pradesh

అనకాపల్లి జిల్లాలో ‘పిట్ ఎన్.డి.పి.ఎస్’ (PIT NDPS) చట్టం అమలు అనకాపల్లి ముచ్చట్లు: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న నేరస్థులపై అనకాపల్లి…

Read More

అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తాం..!

May 14, 2026 | Andhra Pradesh

గంజాయి, రౌడీ మూకలపై కఠిన చర్యలు.. అవసరమైతే పి.డి. యాక్టు ప్రయోగం : జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి .. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో…

Read More

మే 26న ఖాళీ గోనె సంచుల ఈ-వేలం

May 14, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026-27 సంవత్సరానికి మే 26న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.…

Read More

మే 28 నుండి జూన్ 5 వరకు నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు

May 14, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: ఆకాశరాజు నిర్మించిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ మహోత్సాహం మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – మే 27న అంకురార్పణం…

Read More

తిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు

May 14, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ సదుపాయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు.…

Read More

టీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం

May 14, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: రిలయన్స్ సంస్థ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్ ప్రసాద్ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు.ఈ మేరకు శ్రీవారి…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

May 14, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 78,024 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునన్న అరోమా సింగ్ ఠాకూర్

May 14, 2026 | Andhra Pradesh

శ్రీకాళహస్తి ముచ్చట్లు: అరోమా సింగ్ ఠాకూర్, IPS, ఇన్స్పెక్టర్ జనరల్, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాదు వారు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి…

Read More