Category: Andhra Pradesh
1976 posts
శ్రీ సోమేశ్వరస్వామి రథోత్సవం
April 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నగరివీధిలో వెలసియున్న శ్రీ సోమేశ్వరస్వామి రథోత్సవాన్ని పట్టణంలో నిర్వహించారు. బుధవారం వార్షిక బ్రహ్మో త్సవాలలోభాగంగా ఆలయ అర్చకులు, కమిటి సభ్యులు కలసి స్వామివారి ఉత్సవమూర్తులను…
Read Moreఆర్టీసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉధ్యమిస్తాం
April 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉధ్యమిస్తామని ఆర్టీసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసి డిపోలో ఎంప్లాయ్సి…
Read Moreమధ్యాహ్న భోజనంలో బల్లి
April 1, 2026 | Andhra Pradesh
5 మంది చిన్నారులకు అస్వస్థత పుంగనూరుముచ్చట్లు: మున్సిపల్ యూపిస్కూల్లో మధ్యాహ్న భోజనంలో బల్లి పడి 5 మంది చిన్నారులు అస్వస్థతకు గురైయ్యారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నగరివీధిలో…
Read Moreమహిళ పట్ల అసభ్య ప్రవర్తన
April 1, 2026 | Andhra Pradesh
-యువకుడికి చెప్పులదండ వేసి ఊరేగింపు పుంగనూరుముచ్చట్లు: ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పట్టుకుని అతనికి చెప్పుల దండ వేసి, కొట్టి ఊరేగింపు చేసిన సంఘటన…
Read More70ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం
April 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: డెబైఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మండలంలోని బోడినాయునిపల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇంటిలో ఉండగా మంగళవారం రాత్రి…
Read Moreఅమరావతి బిల్లుపై లోక్సభలో చర్చ
April 1, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: వైఎస్ఆర్సిపి తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్ రెడ్డి రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్రయత్నిస్తామని చెప్పారు..…
Read Moreఅమరావతి బిల్లుపై కీలక ప్రశ్నలు – ఎంపీ మిథున్ రెడ్డి
April 1, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ➡️ రైతులకు ఇచ్చే ప్లాట్లు ఎప్పుడు కేటాయిస్తారు? ➡️ అమరావతి నిర్మాణానికి నిజంగా ఎంత నిధులు కేటాయించారు? ➡️ 54,000 ఎకరాలతో రాజధాని నిర్మిస్తామని…
Read Moreసెకనుకు 9.8 లక్షలు.. రోజుకు 8455 కోట్లు.. ఇరాన్ వార్ కోసం అమెరికా చేస్తున్న ఖర్చు ఇదే
April 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 🇮🇷 ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం ప్రస్తుతం భీకర స్థాయికి చేరుకున్నది. ఈ యుద్ధం కోసం ప్రతి రోజు అమెరికా ప్రభుత్వం దాదాపు 8455…
Read Moreనేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ
April 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రేషన్ షాపుల్లో మూడు నెలల రేషన్ కోటా పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి…
Read Moreఅధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా: ఏపీ సీఎం చంద్రబాబు
April 1, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: పరిపాలనలో ఎలాంటి లోపాలు.. అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై ఉన్నతస్థాయి ఉద్యోగులు మొదలుకుని……
Read More