Category: Andhra Pradesh
2914 posts
పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి
May 17, 2026 | Andhra Pradesh
ఎన్టీఆర్ ముచ్చట్లు: పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని సిపిఎం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేంద్ర…
Read Moreనైరుతి రుతు పవనాలు-2026 సమాచారం
May 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 2026 మే 16 నాటికి , నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు. నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్…
Read MorePOCSO కేసు నిందితుడు బండి భగీరధ్ను 10 రోజుల కస్టడీకి కోరనున్న పోలీసులు
May 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: నేడు లేదా రేపు మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం Tags: Police to seek 10-day custody of POCSO case accused,…
Read Moreరాష్ట్రంలో పెరిగిన మద్యం అమ్మకాలు!
May 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ సంస్కరణలతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ ‘సెబ్’ను రద్దు చేశారు.…
Read Moreమే 20న మెడికల్ షాపులు బంద్
May 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దేశవ్యాప్తంగా మే 20న మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్తో పాటు తెలంగాణ కెమిస్ట్స్…
Read Moreఈనెల 19న నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.
May 17, 2026 | Andhra Pradesh
నెల్లూరు ముచ్చట్లు: కావలి మండలం తుమ్మలపెంటలో మత్స్యకార సేవా కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు. 20వ తేదీ కుప్పంలో చంద్రబాబు పర్యటన. ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకుని, పట్టువస్త్రాలు…
Read Moreతిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలు.
May 17, 2026 | Andhra Pradesh
తిరువనంతపురం ముచ్చట్లు: షార్ట్ సర్క్యూట్ తో రైలులో చెలరేగిన మంటలు. రెండు భోగిలకు వ్యాపించిన మంటలు. రైలు నుంచి రెండు భోగిలను వేరు చేసిన రైల్వే సిబ్బంది.…
Read Moreగన్నవరం విమానాశ్రయం తరలింపు అవాస్తవం-ఏపీ ప్రభుత్వం
May 17, 2026 | Andhra Pradesh
గన్నవరం ముచ్చట్లు: ప్రచారాలను ఖండించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్. గన్నవరంతోపాటు అమరావతి విమానాశ్రయం కూడా కలిసే కొనసాగుతాయి. అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ఒక దీర్ఘకాలిక…
Read Moreవేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల తాకిడి అత్యధికంగా ఉంది.
May 17, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: టోకెన్లు లేని సాధారణ భక్తులకు క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో దర్శనానికి సుమారు 8 నుండి 12 గంటల సమయం పడుతోంది. రూ. 300టికెట్లు ఉన్న…
Read Moreఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం.
May 17, 2026 | Andhra Pradesh
నంద్యాల ముచ్చట్లు: లారీని ఢీ కొట్టిన JBT ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. చిత్తూరుకు చెందిన ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం మృతి. బస్సులో 30 మంది ప్రయాణికులు, పలువురికి గాయాలు.…
Read More