Category: Andhra Pradesh
2927 posts
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరులో నోటిఫికేషన్!
May 15, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరులో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబరులోగా ఎన్నికలు పూర్తిచేసి, కొత్త ఏడాది నాటికి నూతన పాలకవర్గాలను…
Read Moreశ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్.
May 14, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ పర్యవేక్షణలో అమాయక భక్తులను లక్ష్యంగా…
Read Moreగుంటూరు జీజీహెచ్లో రూ.18 కోట్లతో నూతన పెట్ స్కాన్ సెంటర్ ప్రారంభం.
May 14, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: పేద క్యాన్సర్ రోగులకు ఇకపై ఉచితంగా పెట్ స్కాన్ సేవలు లభ్యం..ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర మంత్రి పెమ్మసాని కృషితో రూ.30 కోట్ల నిధుల కేటాయింపు.…
Read Moreగంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం
May 14, 2026 | Andhra Pradesh
అనకాపల్లి జిల్లాలో ‘పిట్ ఎన్.డి.పి.ఎస్’ (PIT NDPS) చట్టం అమలు అనకాపల్లి ముచ్చట్లు: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న నేరస్థులపై అనకాపల్లి…
Read Moreఅసాంఘిక శక్తుల ఆట కట్టిస్తాం..!
May 14, 2026 | Andhra Pradesh
గంజాయి, రౌడీ మూకలపై కఠిన చర్యలు.. అవసరమైతే పి.డి. యాక్టు ప్రయోగం : జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి .. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో…
Read Moreమే 26న ఖాళీ గోనె సంచుల ఈ-వేలం
May 14, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026-27 సంవత్సరానికి మే 26న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.…
Read Moreమే 28 నుండి జూన్ 5 వరకు నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు
May 14, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఆకాశరాజు నిర్మించిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ మహోత్సాహం మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – మే 27న అంకురార్పణం…
Read Moreతిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు
May 14, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు.…
Read Moreటీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం
May 14, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: రిలయన్స్ సంస్థ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్ ప్రసాద్ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు.ఈ మేరకు శ్రీవారి…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
May 14, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 78,024 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read More