పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని తూర్పుమొగసాలలో ఉన్న శ్రీచాముండేశ్వరిదేవి ఆలయంలో ఈనెల 12న తెప్పోత్సవం పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటి నిర్వాహకులు తెలిపారు. గురువారం ఈ మేరకు ఆలయ పుష్కరిణిని శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెప్పోత్సవ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకుపాత్రులుకావాలెనని కోరారు.
Tags: Float festival on the 12th