March 8, 2026
Explore

Category: Andhra Pradesh

1928 posts

బొజ్జల బృందమ్మ కి మహిళా దినోత్సవశుభాకాంక్షలు తెలిపిన టైలర్స్ సంఘ నాయకులు

March 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: అంతర్జాతీయ “జాతీయ మహిళా దినోత్సవం” సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ” “బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి”” మాతృమూర్తి “బొజ్జల బృందమ్మ ని కలిసి దుశ్యాలతో సత్కరించి…

Read More

మహిళా దినోత్సవం సందర్భంగా “తేజోవతి” కి ఘన సన్మానం

March 8, 2026 | Andhra Pradesh

శ్రీకాళహస్తీ ముచ్చట్లు: దేశాభివృద్ధిలో స్త్రీల శక్తీ హర్షణీయం…ప్రతి ఒక్కరు మహిళలోకాన్ని గౌరవించండి మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో జీపాలెం తేజోవతి, చిన్నా రెడ్డి,…

Read More

మహిళా దినోత్సవ వేడుకలు

March 7, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయుల సేవలు కొనియాడి శనివారం సాయంత్రం వారిని సత్కరించారు. ఎంఈవోలు నటరాజారెడ్డి , రెడ్డెన్నశెట్టి , ఎస్టీయు…

Read More

జాతరకు టీషర్టులు పంపిణీ

March 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణానికి చెందిన సాప్ట్వేర్‌ ఇంజనీర్‌ భానుప్రసాద్‌ తన సొంత నిధులతో 100 టీషర్టులు జాతర సిబ్బందికి పంపిణీ చేశారు. శనివారం ప్యాలెస్‌ ఆవరణంలో ఆయన టీషర్టులను…

Read More

గ్రామీణ ప్రజలకు రోటరీసేవలు

March 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కూడ రోటరీ క్లబ్‌ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రోటరీ గవర్నర్‌ బిఆర్‌.శ్రీధర్‌ తెలిపారు. శనివారం ఆయన పుంగనూరులో రోటరీక్లబ్‌…

Read More

న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు

March 7, 2026 | Andhra Pradesh

జిల్లా జడ్జి అరుణసారిక పుంగనూరుముచ్చట్లు: న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. శనివారం ఆమె పుంగనూరుకు చేరుకున్నారు. సీనియర్‌…

Read More

శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర

March 7, 2026 | Andhra Pradesh

-10,11న రెండు రోజులు కోలాహలం పుంగనూరుముచ్చట్లు: శ్రీసుగుటూరు గంగమ్మ జాతర ఈనెల 10, 11 తేదీలు మంగళ, బుధవారాలలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతియేటా జాతరకు మాజి మంత్రి…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

March 7, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 66,855 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్

March 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ పెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం. 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్న సీఎం చంద్రబాబు. సోషల్…

Read More

పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం.. ఎంతో తెలుసా?

March 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వేతనం పెరిగింది. గూగుల్‌ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్‌ పిచాయ్‌ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రానున్న మూడేళ్ల కాలానికి ఆయన…

Read More