April 27, 2026
Explore
నేడు తిరుమలకు రానున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.

నేడు తిరుమలకు రానున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.

April 27, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

ఈరోజు రాత్రి 9.40కు ‘శ్రీ గాయత్రీ నిలయం’ అతిథిగృహానికి చేరుకోనున్న ఉపరాష్ట్రపతి.

రేపు ఉదయం 8 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.

Tags: Vice President C.P. Radhakrishnan is set to visit Tirumala today.