Category: Andhra Pradesh
2800 posts
గంగమ్మతల్లిని దర్శించుకున్న మంత్రి సత్యకుమార్.
May 8, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: గంగ జాతర సందర్భంగా గంగమ్మకు ఊరేగింపుగా సార తీసుకొచ్చిన మంత్రి. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తమిళనాడులో విజయ్ను గవర్నర్ ఇబ్బంది…
Read Moreరోహిణి కార్తె.. మే 25 నుంచి తీవ్ర ఎండలు, జాగ్రత్తలు తప్పనిసరి!
May 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: తెలుగు రాష్ట్రాల్లో మే నెలలోనే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, 2026లో రోహిణి కార్తె మే 25 నుంచి జూన్ 2 వరకు ఉంటుందని,…
Read Moreరోడ్డు ప్రమాద బాధితులకు ‘పీఎం-రాహత్’ వరం
May 8, 2026 | Andhra Pradesh
: రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం గోల్డెన్ అవర్లో స్పందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ. సహాయం చేసిన ‘రహ-వీర్’లకు రూ.25,000 నగదు బహుమతి:జిల్లా ఎస్పీ తుహిన్…
Read Moreమదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉద్యోగిపై దాడి
May 8, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా జూనియర్ అసిస్టెంట్పై అదే విభాగానికి చెందిన మరో ఉద్యోగి దాడి చేసిన ఘటన…
Read Moreఆడబిడ్డ ప్రతి ఇంటికి మహాలక్ష్మి లాంటిదే: ఎమ్మెల్యే
May 8, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో “బేటీ కో బచావో – బేటీ కో పడావో” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్…
Read Moreపెన్షనర్లకు డీఆర్, డిఎన్ఎస్ బకాయిలు చెల్లించాలి- డా. ముని గోపాలకృష్ణ
May 8, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: ప్రభుత్వ పెన్షనర్లకు జనవరి 2026లో చెల్లించాల్సిన 30 నెలల డీఆర్, డిఎన్ఎస్ రిలీఫ్ బకాయిలు అందరికీ జమ కాలేదని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్…
Read Moreకారు–టెంపో ఢీకొని పాడి ఆవు మృతి
May 8, 2026 | Andhra Pradesh
వాల్మీకిపురం ముచ్చట్లు: వాల్మీకిపురం మండలంలో గురువారం సాయంత్రం కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పాడి ఆవు మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు విఠలం చెరువు…
Read Moreచనువుగా ఉంటూ రూ.5.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు
May 8, 2026 | Andhra Pradesh
వాల్మీకిపురo ముచ్చట్లు: వాల్మీకిపురానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి శివానందాన్ని సైబర్ నేరగాడు మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు…
Read Moreచూడయ్యా వీళ్ళ దుంప తెగ.. ఏం వీళ్ళు కు పోయేకాలం
May 8, 2026 | Andhra Pradesh
కర్ణాటకలో అక్కాతమ్ముళ్ల వివాహం.. కుటుంబాలలో కలకలం చిక్కబళ్లాపూర్ ముచ్చట్లు: కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో రక్త సంబంధం ఉన్న అక్కాతమ్ముళ్లు వివాహం చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా…
Read Moreపీలేరు నియోజకవర్గ ఆలయాల అభివృద్ధికి రూ.6.78 కోట్లు
May 8, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరు నియోజకవర్గంలోని పలు ప్రాచీన ఆలయాల అభివృద్ధికి సర్వ శ్రేయోనిధుల నుంచి రూ.6.78 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన…
Read More