Category: Andhra Pradesh
2659 posts
రాచగున్నేరి లో దారుణ హత్య.
May 12, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తి ముచ్చట్లు: శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచగున్నేరి గ్రామంలో ఘటన. మృతుడు తమిళనాడు రాష్ట్రం, రాణి పేట జిల్లా, వాలాజా కు చెందిన సారధి…
Read Moreకడప కేంద్ర కారాగారంలో ములాఖత్ సమయాల్లో మార్పు
May 12, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: ఇకపై ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ములాఖత్… ఎండల తీవ్రత దృష్ట్యా ఖైదీల బంధువుల కోసం సమయాల్లో మార్పు…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
May 12, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 78,985 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreసైన్స్ ప్రయోగాలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపు
May 11, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు “సైన్స్ ప్రయోగాలు మరియు కృత్యాలు” అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రిసోర్స్ పర్సన్…
Read Moreమృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు
May 11, 2026 | Andhra Pradesh
బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు యాదవ్ పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గంలో వైద్య సౌకర్యాల లేమి కారణంగా సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, మృతదేహాలను తరలించడానికి…
Read Moreఆటోబోల్తా ముగ్గురికి గాయాలు
May 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ప్రమాదవశాత్తు ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల…
Read Moreమాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : ఈగిల్ సెల్
May 11, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా ఈగిల్ సెల్ ఆధ్వర్యంలో మదనపల్లిలోని రైజ్డ్ ఆన్ డెనిమ్ ఇండియా యూనిట్-2లో “డ్రగ్స్ వద్దు బ్రో” పేరుతో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం…
Read Moreఇతర రాష్ట్రాల కార్మికుల నమోదు తప్పనిసరి : సీఐ
May 11, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి గ్రామీణ పరిధిలోని చిన్నమండెం, సంబేపల్లి మండలాల్లో ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించాలని రాయచోటి రూరల్ సీఐ ఎస్.కే. రోషన్…
Read Moreఈతకు వెళ్లి యువకుడు మృతి
May 11, 2026 | Andhra Pradesh
గండిమడుగు ముచ్చట్లు: గాలివీడు మండలం గండిమడుగులో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలం టీకుంట్లపల్లికి చెందిన షేక్ నాసిర్(25) కుటుంబ సభ్యులతో కలిసి వెలుగల్లు…
Read Moreరేపు YS జగన్ తీసుకోనున్న రెండు కీలక నిర్ణయాలు !
May 11, 2026 | Andhra Pradesh
బెంగళూరు ముచ్చట్లు: విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్న YS జగన్ మోహన్ రెడ్డి, రేపు తాడేపల్లిలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో…
Read More