Category: Andhra Pradesh
2591 posts
కారు, రేసింగ్ బైక్ ఢీ.. ఐదుగురు మృతి
May 11, 2026 | Andhra Pradesh
ఈ మధ్య రేసింగులు అంటూ ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ కురుంబాలకు తీరని లోటు తెస్తున్నారు ఈ యువత…. మహబూబ్నగర్ ముచ్చట్లు: ఐదుగురి ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి..!…
Read Moreపడవ బోల్తా.. ఇద్దరు కూలీల దుర్మరణం
May 11, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: నరసరావుపేట (మండలంలోని) కాకాని సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. చేపల చెరువులో మేత వేసేందుకు పడవపై వెళ్లిన ముగ్గురు కూలీలలో ఇద్దరు నీటిలో…
Read Moreఅప్పయ్యరాజుపేటలో ముస్లిం సోదరులతో సమావేశం
May 10, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు పుల్లంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అధికారులు చేపట్టారు.…
Read Moreశేషాచల అడవుల్లో పదో శతాబ్దం నాటి అరుదైన విగ్రహాలు లభ్యం.
May 10, 2026 | Andhra Pradesh
. వెలుగులోకి తెచ్చిన చరిత్రకారుడు రమేష్! కడప ముచ్చట్లు: కడప-రాయచోటి రహదారి మధ్య శేషాచల అడవుల్లోని సిద్ధమల్లేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిశలో గుంటముల చెరువు దగ్గర…
Read Moreరేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..
May 10, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు.రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రేపు (సోమవారం) ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి…
Read Moreకోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి
May 10, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ▪️శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి…
Read Moreతిరుమలలో మే 12 హనుమజ్జయంతి
May 10, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమలలో మే 12 హనుమజ్జయంతి సందర్భంగా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కలియుగ వైకుంఠంలో ప్రతి సంవత్సరం వైశాఖ…
Read Moreబర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం.
May 10, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాస రెడ్డి.ఆదివారం బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు.…
Read Moreవిద్యార్థులకు సన్మానం
May 10, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పదోతరగతిలో ప్రతిభ కనబరచి, అధిక మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులకు పుంగనూరు గాయిత్రిమాత బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘ నాయకులు సన్మానించి అభినందించారు. ఆదివారం విశ్రాంత…
Read Moreతెలంగాణకు రెట్టింపు నిధులు కావాలా?
May 10, 2026 | Andhra Pradesh
అయితే ‘మేరే సే జోడో’.. రేవంత్కు ప్రధాని మోదీ ఆఫర్! తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా “మేరే సే జోడో” (నాతో జతకట్టండి)…
Read More