Category: Andhra Pradesh
5807 posts
ప్రైమరీ స్కూల్లో చిన్న పిల్లలకు విద్యార్థులకు అన్యమత బోధనలు
August 3, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదర్ మీరా స్కూల్ & కాలేజ్ శివానగర్, మిస్టర్ రెడ్డి ఈ.ఎం. ప్రైమరీ స్కూల్,. పైచర్యలు తీసుకోవాలి మదనపల్లెలోని “మిస్టర్ రెడ్డి ఈ.ఎం.…
Read Moreభక్తిశ్రద్ధలతో శ్రీ చంగల్రాయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు
August 3, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తీ ముచ్చట్లు: శ్రీ చంగల్రాయ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవ.శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చంగల్రాయ స్వామి వారి…
Read Moreశ్రీ మృత్యుంజయ స్వామి వారి అభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహణ
August 3, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తీ ముచ్చట్లు: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి వైదిక మంత్రోచ్చారణల నడుమ విశేష అభిషేక కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా…
Read Moreశ్రీ పల్లికొండేశ్వరస్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు
August 3, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరస్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి…
Read Moreస్పటిక లింగ ప్రతిష్ఠలో పెద్దిరెడ్డి దంపతులు
August 3, 2026 | Andhra Pradesh
బంగారుపాళ్యం ముచ్చట్లు: సోమవారం బంగారుపాళ్యం మండలం పాలేరు గ్రామంలో నిర్మించిన శ్రీ కనకాద్రి కైలాసేశ్వర దేవాలయంలో స్పటిక లింగ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి…
Read Moreశ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ సుమిత్ కుమార్
August 3, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తీ ముచ్చట్లు: చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ కుటుంబ…
Read Moreహైదరాబాద్లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నా
August 3, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: 7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలి పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలంటూ డిమాండ్ నోటిఫికేషన్ ఆలస్యంతో…
Read Moreజులైలో జీఎస్టీ వసూళ్లు 2లక్షల కోట్లు.
August 3, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జులైలో రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీవసూలైనట్లు ప్రకటించింది.ఇందులో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) వసూళ్లు రూ.39,835 కోట్లు,…
Read Moreమూడో దఫా ‘సర్’లో ఓటర్ల తొలగింపు 1.13 కోట్లు. ఏపీలో అత్యధికంగా 45 లక్షలు
August 3, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) దేశవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది. సర్ తొలి దఫాలో బీహార్, రెండో దఫాలో భాగంగా 12 రాష్ర్టాలు, యూటీల్లో…
Read Moreప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
August 3, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: మదనపల్లెలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం వచ్చిన 62 ఫిర్యాదులలో భూ…
Read More