Category: Andhra Pradesh
5686 posts
వరకట్నం కేసు నమోదు
August 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని బలిజపల్లె గ్రామంలో నివాసం ఉన్న షణ్ముగం కుమారై రూప ఫిర్యాదు మేరకు భర్త, వారి కుటుంబ సభ్యులపై అదనపు వరకట్నం కేసు నమోదు చేసినట్లు…
Read Moreవైఎస్సార్సిపి ప్రభుత్వం రావాలని అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు
August 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వైఎస్సార్సిపి అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రావాలని జయపూర్ రాష్ట్రంలో గల అజ్మీర్ దర్గాలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం ముస్సిపల్ మాజీ చైర్మన్…
Read Moreమాజీఎమ్మెల్యే ముస్తఫా కుటుంభాన్ని వేదిస్తే చూస్తూ ఊరుకోం
August 7, 2026 | Andhra Pradesh
మైనార్టీ నాయకులు షరీఫ్, ఖాదర్ హెచ్చరిక పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ నాయకులపై పధకం ప్రకారం అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం, వేదించడం చేస్తే…
Read Moreవన్యకులక్షత్రియ పితామహుడు వర్మ జయంతి
August 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వన్యకుల క్షత్రియ పితామహుడు పొన్నమడ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు గోపికృష్ణ, శ్రీరాములు, విజయ్, వెంకట్రమణ, గోవిందప్ప ల ఆధ్వర్యంలో…
Read Moreశ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు
August 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బస్టాండులో వెలసియున్న శ్రీవిరూపాక్షి మారెమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు చేశారు. మహిళలు అధిక…
Read Moreలోకేష్ రాజీనామ చేయాలి
August 7, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీలో పలు అక్రమాలకు పాల్పడిందని, దీనిపై సీబిఐచే విచారణ చేయించాలని విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ రాజీనామ చేయాలని చిత్తూరు మాజీ ఎంపి రెడ్డెప్ప…
Read Moreయూపీఐ ఛార్జీలు వ్యాపారులకు మాత్రమే.. వినియోగదారులకు కాదు.
August 7, 2026 | Andhra Pradesh
. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అమరావతిముచ్చట్లు: యూపీఐ, రూపేల ఛార్జీ-రహిత నమూనాను విమర్శించిన యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) 2026 నివేదిక తర్వాత ఈ…
Read Moreసోషల్ మీడియాలో మరో కొత్త వీడియో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!
August 7, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీడియో విడుదల. చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపు. దేశంలోని నేతన్నల కుటుంబాలకు మద్దతు…
Read Moreటోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం..!
August 7, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: శ్రీవారి సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లన్నిండి శిలాతోరణం క్యూ లైన్ వరకు వేచి ఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,842 మంది భక్తులు. నిన్న శ్రీవారికి…
Read Moreనెల్లూరు జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్ సస్పెన్షన్..!*
August 7, 2026 | Andhra Pradesh
నెల్లూరు ముచ్చట్లు: మనవోలు మండలం బద్దెవోలు జడ్పీ ఉన్నత పాఠశాల టీచర్ సస్పెన్షన్. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మధుసూదన్ పై చర్యలు. పోక్స్ కేసు నమోదు…
Read More