Category: Andhra Pradesh
5794 posts
గంజాయి కేసులో నిందితుడికి ఒక సంవత్సరం జైళు శిక్ష, జరిమాన
August 1, 2026 | Andhra Pradesh
విజయనగరం ముచ్చట్లు: విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషన్ లో 2021 సం.లో నమోదైన గంజాయి కేసులో సున్నంమెట్ట గ్రామం దుంబ్రిగూడ మండలం, ఎ.ఎస్.ఆర్.జిల్లాకు చెందిన నిందితుడు…
Read Moreఏపీలో సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్ డేట్
August 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 6న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర…
Read Moreశ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు..
August 1, 2026 | Andhra Pradesh
శ్రీశైలం ముచ్చట్లు: ఇన్ ఫ్లో 1,51,366 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 838.20 అడుగులు.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు.. ప్రస్తుత…
Read Moreపీలేరులో కారు బీభత్సం.. వాహనాలను ఢీకొట్టి డ్రైవర్ పరార్
August 1, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరులోని అజంతామిట్ట వద్ద శనివారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్న డ్రైవర్ నిలిపి ఉన్న రెండు స్కూటీలు,…
Read Moreకదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ.. మదనపల్లిలో బస్సుతో సహా దొంగ పట్టివేత
August 1, 2026 | Andhra Pradesh
కదిరి ముచ్చట్లు: సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ డిపోలో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. బస్సును మదనపల్లి వైపు తీసుకెళ్తుండగా అప్రమత్తమైన…
Read Moreహెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి: ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా
August 1, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా సుండుపల్లి రోడ్డులో హెల్మెట్ వినియోగం, మైనర్ డ్రైవింగ్, ఇన్సూరెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం…
Read Moreవిందుకు పిలిచి హత్యాప్రయత్నం
August 1, 2026 | Andhra Pradesh
గురంకొండ ముచ్చట్లు: గురంకొండ మండలంలోని రామాపురానికి చెందిన తరిగొండ రఘునాథ్పై.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యాప్రయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఎస్సై రవీంద్రబాబు…
Read Moreమహిళ దారుణ హత్య
August 1, 2026 | Andhra Pradesh
వాల్మీకిపురం ముచ్చట్లు: కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్ష్మీదేవి (48) కూలి పనుల నిమిత్తం వాల్మీకిపురం మండలం చింతపర్తికి వచ్చింది. స్థానికంగా బొగ్గులు కాల్చే పనులు చేసుకుని…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
August 1, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 71,393 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreమైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు
July 31, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు వాహనాలు ఇచ్చి నడిపించే తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. శుక్రవారం ఎస్ఐలు అన్సర్బాషా, కెవి.రమణ తో…
Read More