Category: Andhra Pradesh
2068 posts
మే 7, 8 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సమావేశం..!
April 30, 2026 | Andhra Pradesh
వేదిక కానున్న సీఆర్డీఏ కార్యాలయం. అమరావతిముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం 7వ విడత(4.7) కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధం అయింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 28 జిల్లా కలెక్టర్లతో…
Read Moreసంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల దాడులు
April 30, 2026 | Andhra Pradesh
సంగారెడ్డి ముచ్చట్లు: ➤ రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి ➤ ఇంటి పన్ను విషయంలో బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్…
Read Moreరూ.10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి
April 30, 2026 | Andhra Pradesh
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అటవీ ప్రాంతంలోని వెంకటాపురంలో రైతు నుంచి రూ.10,000 లంచం డిమాండ్ చేసిన బానోత్ నరేష్ అనే ఫారెస్ట్…
Read Moreరాష్ట్రానికి రూ.207.03 కోట్లు విడుదల చేసిన కేంద్రం..
April 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: డే-ఎన్ఆర్ఎల్ఎం పథకం కింద నిధులు విడుదల చేసిన కేంద్రం.. కేంద్రం నిధులు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడి.. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి నిధులు…
Read Moreమోడల్స్కూల్ విద్యార్థుల ప్రతిభ
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్స్కూల్లో పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గురువారం ప్రిన్సిపాల్ రమ తెలిపిన మేరకు నాగసాయిరెడ్డి 584 మార్కులు, మోయిన్తాజ్ 577,…
Read Moreటిడ్కో గృహాలను వీడని సమస్యలు
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద నిర్మించిన టిడ్కో గృహాల్లో సమస్యలు విలయతాండవం చేస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గరువారం ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు…
Read Moreఎస్సీ, ఎస్టీ కమిటి సమావేశాలకు అధికారులు డుమ్మా
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటి సమావేశాలకు అధికారులు డుమ్మా కొట్టడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తహశీల్ధార్ కార్యాలయంలో ఎంపీడీవో అప్పాజి,…
Read Moreశ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని గూడూరుపల్లెలో వెలసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జయంతి వేడుకలు నిర్వహించారు. గురువారం స్వామివారి జయంతి వేడుకలను మండలంలోని ఏడూరులో గల శ్రీ…
Read Moreహుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త
April 30, 2026 | Andhra Pradesh
మార్కాపురo ముచ్చట్లు: ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని, ప్రైవేట్ వీడియోలు తీసుకున్న భార్య ఆ దారుణాలు చూడలేక హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్తఏపీలోని మార్కాపురానికి…
Read Moreస్విమ్స్–టీటీడీ ప్రాణదాన పథకం కింద 190 మంది పేద రోగుల ఎంపిక
April 30, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాణదాన పథకం కింద 190 మంది పేద రోగులను…
Read More